BigTV English
Advertisement

Thummala Nageswara Rao : అటవీ ప్రాంతంలోనే పుట్టాను.. ఆదివాసీల కష్టాలు తెలుసు..

Thummala Nageswara Rao : అటవీ ప్రాంతంలోనే పుట్టాను..  ఆదివాసీల కష్టాలు తెలుసు..

Thummala Nageswara Rao : ఖమ్మం జిల్లా బైపాస్ రోడ్‌లోని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా కార్యాలయానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గెలుపునకు మద్దతు ఇచ్చిన ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, పార్టీ నేతలకు తుమ్మల ధన్యవాదాలు చెప్పారు. గిరిజనుల ఆత్మగౌరవ నిలబెట్టే విధంగా కాంగ్రెస్ పరిపాలన ఉంటుందని తుమ్మల పేర్కొన్నారు.


తుమ్మల మాట్లాడుతూ.. “నేను అటవీ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా ఆదివాసీల, గిరిజనుల కష్టాలు తెలుసు. అధికారం ఉన్నపుడు కొండ కోనల్లో ఉన్న అడవి బిడ్డల అభివృద్ధి కోసం పాటుపడ్డ. న్యూ డెమోక్రసీ బలంగా ఉన్న గుండాల, ఆళ్ళపల్లి మండలాల్లో మీ పార్టీ నేతలు నాకు సహకరించారు అది నేను ఎప్పుడు మర్చిపోనని” అన్నారు.

గత ప్రభుత్వంలో ప్రజాస్వామ్య హక్కులు కాలరాసి నపుడు సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా పార్టీ కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచిందని అన్నారు. ప్రశాంతమైన ప్రగతిశీల ఖమ్మం తన లక్ష్యమని తుమ్మల స్పష్టం చేశారు.


Related News

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

KTR Resign Posters: కేటీఆర్ రాజీనామా!.. జూబ్లీలో పోస్టర్ల కలకలం

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ.. బిగ్ టీవీ సర్వేలో సంచలన ఫలితాలు

Hydraa AV Ranganath: రూ.55వేల కోట్ల ఆస్తులను కాపాడాం.. సపోర్టుగా నిలిచిన ప్రజలకు థ్యాంక్స్: ఏవీ రంగనాథ్

Hanmakonda News: పొలాల్లోకి 2వేల నాటు కోళ్లు.. ఎగబడ్డ జనాలు.. ఒక్కొక్కరు పదేసి కోళ్లను..?

HYDRAA: ఇది కదా హైడ్రా అంటే.. రూ.వేల కోట్ల విలువైన భూముల గుర్తింపు.. భాగ్యనగర వాసులు హర్షం వ్యక్తం

Big Stories

×