BigTV English
Advertisement

Minister Uttam Kumar Reddy: రేషన్ బియ్యం రీ సైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు.. మంత్రి ఉత్తమ్ హెచ్చరిక

Minister Uttam Kumar Reddy: రేషన్ బియ్యం రీ సైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు.. మంత్రి ఉత్తమ్ హెచ్చరిక

Minister Uttam Kumar Reddy: గత ప్రభుత్వంలో ఉన్న నేతలు, అధికారుల అండదండలతోనే రేషన్‌ రీసైక్లింగ్‌ జరిగిందన మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో రేషన్‌ దుకాణాలను పరిశీలించిన అనంతరం అక్కడ వారితో ఆయన మాట్లాడారు. రేషన్ బియ్యాన్ని చాలా వ్యయంతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని.. ఎవరైనా రీసైక్లింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పుడు సివిల్ సప్లై కార్పొరేషన్ అప్పు.. 3 వేల 300 కోట్లు ఉందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కార్పొరేషన్‌ను ముందు ముందు నడపాలంటే ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడిందన్నారు మంత్రి. ఏ సెక్యూరిటీ లేకుండా విలువైన పాడిని 22 వేల కోట్లు మిల్లర్ల దగ్గర సివిల్ సప్లై పెట్టిందని వెల్లడించారు.

చాలా సమర్ధత రాజకీయదురుద్దేశంతో సివిల్ సప్లై కార్పొరేషన్ నడిపించారని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సివిల్ సప్లైలో ప్రస్తుతం ఉన్న విధానాలను మార్పు చేస్తామని మంత్రి వెల్లడించారు.


Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×