BigTV English
Advertisement

Uttam Kumar Reddy: ఆ ఒక్కటి మాత్రం మాకు అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టు : మంత్రి ఉత్తమ్

Uttam Kumar Reddy: ఆ ఒక్కటి మాత్రం మాకు అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టు : మంత్రి ఉత్తమ్

Minister Uttam Kumar Reddy Key Comments: మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు తమకు అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టు అంటూ మంత్రి పేర్కొన్నారు. బుధవారం జిల్లాలోని జడ్చర్ల మండలంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కిష్టాపురంలో ఉన్న ఉదండాపూర్ జలాశయాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


Also Read: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. ఇది మీకు తగునా.. బిఆర్ఎస్ పై నెటిజన్స్ కామెంట్స్

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 27,500 కోట్లు ఖర్చు చేసి ఎకరాకు కూడా నీరివ్వలేదంటూ మంత్రి ఆరోపించారు. పెండింగ్ ప్రాజెక్టులను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందంటూ ఆయన పేర్కొన్నారు. ఉదండాపూర్ నిర్వాసితులకు రూ. 45 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. అనంతరం గట్టు ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను కూడా ఆయన పరిశీలించారు.


Also Read: దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై కేటీఆర్ కామెంట్స్.. 10 యేండ్ల పాటు…

Related News

Defecting MLAs: కొనసాగుతున్న రెండవ రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ..

Maganti Family Issue: నా కొడుకు ఎలా చనిపోయాడో కేటీఆర్ చెప్పాలి? మాగంటి తల్లి బ్లాస్ట్..

Chamala Kiran Kumar Reddy: జర్మనీలో భారత పార్లమెంటరీ బృందం.. SPD నేతలతో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

Fertilizers: యాసంగి ఎరువుల సరఫరాపై మంత్రి తుమ్మల సమీక్ష.. కేంద్రానికి కీలక విజ్ఞప్తి

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Karimnagar: కొడుకు అరెస్ట్ అంటూ సైబర్ మోసగాళ్ల కాల్.. తండ్రికి గుండెపోటు!

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

Maganti Family Issue: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కి గట్టి షాక్.. సునీతకు వ్యతిరేకంగా ఏకమైన మాగంటి ఫ్యామిలీ

Big Stories

×