E-Paper
Advertisement

MLC Kavitha Judicial Custody: నేటితో ముగియనున్న కవిత జ్యుడీషియల్ కస్టడీ..

MLC Kavitha Judicial Custody: నేటితో ముగియనున్న కవిత జ్యుడీషియల్  కస్టడీ..
Advertisement

MLC Kavitha Judicial Custody Ends Today(Telangana news): దేశ వ్యాప్తంగా పలు సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. ఈరోజు కవితను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టు ముందు వర్చువల్‌గా హాజరుపరచనున్నారు. మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడగించాలని దర్యాప్తు సంస్థలు ట్రయల్ కోర్టు ముందు విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. కాగా కవితకు అనుగుణంగా తీర్పు వస్తుందని బీఆర్ఎస్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కవిత ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అదే రోజున సాయత్రం ఎమ్మల్సీ కవితను అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఫస్ట్ నుంచి సూత్రదారి కవిత అని ఈడీ వాదిస్తోంది. లిక్కర్ పాలసీని ఆమెకు అనుకూలంగా చేసుకునేందుకు 100 కోట్ల రూపాయలను సౌత్ గ్రూప్ ద్వారా చెల్లింపులు చేయడంతో ఆమె కీలక పాత్ర పోషించారన్నది మెయిన్ పాయింట్.. అప్పటి నుంచి కొన్ని రోజులు పాటు ఈడీ కస్టడీలో ఉన్నారు.

Advertisement

ఆతర్వాత మార్చి 26 నుంచి ఎమ్మల్సీ కవిత తీహార్ జైలులోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌లో సీబీఐ సంచలన విషయాలను ప్రస్తావించింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియనుండటంతో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అనేది సంచలనంగా మారింది.

Tags

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×