BigTV English
Advertisement

Satish Chandar: ఈ రోజు మూడు ముడులు ముప్పై మూడు పుస్తకావిష్కరణ.. ఈ అద్భుతమైన బుక్ చదివాల్సిందే..!

Satish Chandar: ఈ రోజు మూడు ముడులు ముప్పై మూడు పుస్తకావిష్కరణ.. ఈ అద్భుతమైన బుక్ చదివాల్సిందే..!


Satish Chandar: పుస్తకాలు చదివితే జ్ఞానం వస్తుందని పెద్ద వారు తరుచుగా చెప్పే మాట. పుస్తకాలను మిత్రులుగా చేసుకుంటే బంగారు భవిష్యత్తు సొంతం అవుతోంది. దీనికి ప్రపంచంలో ఎన్నో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ప్రముఖ కవులు రచించిన పుస్తకాలను చదివి ఉన్నత శిఖరాలకు చేరుకున్న వారు కోకోల్లలు. పుస్తకం మనిషికి ఓ మంచి దారిని చూపిస్తోంది. అందుకే పుస్తకాలను చదివితే మంచి వివేకవంతులు అవుతారని పెద్దలు చెబుతుంటారు. 

⦿ ఈ రోజు సాయంత్రం అద్భుతమైన పుస్తక ఆవిష్కరణ


అయితే ఈ రోజు ఓ అద్భుతమైన పుస్తకా ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్, బాగ్ లింగంపల్లి, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రముఖ రచయత సతీష్ చందర్ రచించిన అద్భుతమైన ‘మూడు ముడులు ముప్పయి మూడు’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. సాయంత్రం 5:30 గంటలకు ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రసిద్ధ రచయిత్రి ఓల్గా పాల్గొంటున్నారు. ప్రముఖ రచయిత్రి మృణాళిని ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. ఈ సభకు సన్నిధానం నరసింహ శర్మ అధ్యక్షత వహిస్తున్నారు. పుస్తక పరిచయం గురించి జర్నలిజం అధ్యాపకులు స్రవంతి మాట్లాడనున్నారు.

⦿ పుస్తక ఆవిష్కరణకు ముఖ్య అతిథి ఎవరంటే?

తేదీ: అక్టోబర్ 29

సమయం: సాయంత్రం 5:30 గంటలకు

వేదిక: సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి, హైదరాబాద్

గెస్ట్, ఆవిష్కర్త: సుప్రసిద్ద రచయిత్రి ఓల్గా

ప్రారంభ ఉపన్యాసం: సుప్రసిద్ధ రచయిత్రి సి. మృణాళిని

సభాధ్యక్షత: పరిశోధుకులు సన్నిధానం నరసింహ శర్మ

ఆహ్వానించువారు: గౌరీ చందర్ (కరస్పాండెంట్, ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం)

ALSO READ: ROHIT SHARMA: 38 ఏళ్ళ వయసులో నంబర్ వన్ బ్యాటర్‌గా రోహిత్… ప్రపంచంలోనే తొలి క్రికెటర్, 11 కేజీలు తగ్గి మరీ

Related News

Montha effect: మొంథా సైక్లోన్ ప్రభావం.. ఈ జిల్లాల్లో భయంకరమైన వర్షాలు.. ఇంట్లోనే ఉండండి

Heavy Rains: తెలంగాణపై మొంథా ఎఫెక్ట్.. ఆ నగరాల్లో భారీ వరదలు, ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు

Python on Train: నడుస్తున్న రైలులో కలకలం రేపిన కొండ చిలువ

Azharuddin: అజారుద్దీన్‌కు మంత్రి పదవి.. ఎల్లుండి ప్రమాణ స్వీకారం

Cyclone Montha: ఆ జిల్లాలపై మొంథా తుఫాను ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

Telangana Rains: మొంథా తుపాను.. ట్రాక్‌పై నీరుతో నిలిచిపోయిన రైళ్లు, హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్

Rains In Telangana: మొంథా ఎఫెక్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు, అర్థరాత్రి నుంచి హైదరాబాద్‌లో గ్యాప్ ఇచ్చి

Big Stories

×