E-Paper
Advertisement

Satish Chandar: ఈ రోజు మూడు ముడులు ముప్పై మూడు పుస్తకావిష్కరణ.. ఈ అద్భుతమైన బుక్ చదివాల్సిందే..!

Satish Chandar: ఈ రోజు మూడు ముడులు ముప్పై మూడు పుస్తకావిష్కరణ.. ఈ అద్భుతమైన బుక్ చదివాల్సిందే..!

Satish Chandar: పుస్తకాలు చదివితే జ్ఞానం వస్తుందని పెద్ద వారు తరుచుగా చెప్పే మాట. పుస్తకాలను మిత్రులుగా చేసుకుంటే బంగారు భవిష్యత్తు సొంతం అవుతోంది. దీనికి ప్రపంచంలో ఎన్నో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ప్రముఖ కవులు రచించిన పుస్తకాలను చదివి ఉన్నత శిఖరాలకు చేరుకున్న వారు కోకోల్లలు. పుస్తకం మనిషికి ఓ మంచి దారిని చూపిస్తోంది. అందుకే పుస్తకాలను చదివితే మంచి వివేకవంతులు అవుతారని పెద్దలు చెబుతుంటారు. 

⦿ ఈ రోజు సాయంత్రం అద్భుతమైన పుస్తక ఆవిష్కరణ

అయితే ఈ రోజు ఓ అద్భుతమైన పుస్తకా ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్, బాగ్ లింగంపల్లి, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రముఖ రచయత సతీష్ చందర్ రచించిన అద్భుతమైన ‘మూడు ముడులు ముప్పయి మూడు’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. సాయంత్రం 5:30 గంటలకు ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రసిద్ధ రచయిత్రి ఓల్గా పాల్గొంటున్నారు. ప్రముఖ రచయిత్రి మృణాళిని ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. ఈ సభకు సన్నిధానం నరసింహ శర్మ అధ్యక్షత వహిస్తున్నారు. పుస్తక పరిచయం గురించి జర్నలిజం అధ్యాపకులు స్రవంతి మాట్లాడనున్నారు.

⦿ పుస్తక ఆవిష్కరణకు ముఖ్య అతిథి ఎవరంటే?

తేదీ: అక్టోబర్ 29

సమయం: సాయంత్రం 5:30 గంటలకు

వేదిక: సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి, హైదరాబాద్

గెస్ట్, ఆవిష్కర్త: సుప్రసిద్ద రచయిత్రి ఓల్గా

ప్రారంభ ఉపన్యాసం: సుప్రసిద్ధ రచయిత్రి సి. మృణాళిని

సభాధ్యక్షత: పరిశోధుకులు సన్నిధానం నరసింహ శర్మ

ఆహ్వానించువారు: గౌరీ చందర్ (కరస్పాండెంట్, ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం)

ALSO READ: ROHIT SHARMA: 38 ఏళ్ళ వయసులో నంబర్ వన్ బ్యాటర్‌గా రోహిత్… ప్రపంచంలోనే తొలి క్రికెటర్, 11 కేజీలు తగ్గి మరీ

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×