E-Paper
Advertisement

Guntur: తుఫాన్ ఎఫెక్ట్.. ఈదురు గాలులకు రోడ్డు పక్కకు ఒరిగిన బస్సు

Guntur: తుఫాన్ ఎఫెక్ట్.. ఈదురు గాలులకు రోడ్డు పక్కకు ఒరిగిన బస్సు
Advertisement

Guntur:తుఫాన్ ప్రభావంతో గుంటూరు జిల్లాలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు నుంచి బాపట్ల ప్రయాణిస్తుంది ఓ ఆర్టీసీ బస్సు. తుఫాన్ ప్రభావంతో ఈదురు గాలులకు ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు ఒరిగిపోయింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.

Related News

కౌంట్ డౌన్ షురూ.. హైకమాండ్ డెసిషన్ ఏంటి?

పెళ్లిళ్లు.. బంగారం.. ప్రధానీ మోదీ సంచలనం

సుభాష్ చంద్ర.. దివాలా కేసులో మలుపు

కవిత vs ప్రశాంత్ రెడ్డి.. హీటెక్కిన వార్

బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఘర్షనలు

టార్గెట్ కేసీఆర్.. స్పీడ్ పెంచిన సీఎం రేవంత్!

22Aపై పొలిటికల్ హీట్.. నిజంగానే భారీ కుట్ర జరిగిందా?

కొండా పవర్ కట్? ఏఐసీసీ కీలక నిర్ణయం?

Big Stories

Advertisement
×