E-Paper
Advertisement

Guntur: తుఫాన్ ఎఫెక్ట్.. ఈదురు గాలులకు రోడ్డు పక్కకు ఒరిగిన బస్సు

Guntur: తుఫాన్ ఎఫెక్ట్.. ఈదురు గాలులకు రోడ్డు పక్కకు ఒరిగిన బస్సు
Advertisement

Guntur:తుఫాన్ ప్రభావంతో గుంటూరు జిల్లాలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు నుంచి బాపట్ల ప్రయాణిస్తుంది ఓ ఆర్టీసీ బస్సు. తుఫాన్ ప్రభావంతో ఈదురు గాలులకు ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు ఒరిగిపోయింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×