BigTV English
Advertisement

Guntur: తుఫాన్ ఎఫెక్ట్.. ఈదురు గాలులకు రోడ్డు పక్కకు ఒరిగిన బస్సు

Guntur: తుఫాన్ ఎఫెక్ట్.. ఈదురు గాలులకు రోడ్డు పక్కకు ఒరిగిన బస్సు


Guntur:తుఫాన్ ప్రభావంతో గుంటూరు జిల్లాలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు నుంచి బాపట్ల ప్రయాణిస్తుంది ఓ ఆర్టీసీ బస్సు. తుఫాన్ ప్రభావంతో ఈదురు గాలులకు ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు ఒరిగిపోయింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.


Related News

Dornakal Station: పట్టాలపైకి వరద నీరు.. ఆ రూట్లో రైళ్లు రద్దు

Khammam DCM Incident: వరదలో కొట్టుకుపోయిన డీసీఎం

Viral Video: అరే అది పులిరా.. పిల్లి కాదు, మందు కొడితే ఇంత ధైర్యం వస్తుందా?

Bhadradri Kothagudem: కారులో షార్ట్ సర్క్యూట్‌.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు

Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బస్సుకు మంటలు..

Bus Accident: చిత్తూరులో ఘోర ప్రమాదం..రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని..

Bus Accident: కర్నూలులో మరో ప్రమాదం.. లారీ బస్సు ఢీకొని..

Big Stories

×