BigTV English
Advertisement

Manda Krishna Madiga: రేవంత్ రెడ్డి ఎన్ని ప్రకటనలు చేసినా వేస్ట్.. నమ్మే పరిస్థితిలో దళితులు లేరు!

Manda Krishna Madiga: రేవంత్ రెడ్డి ఎన్ని ప్రకటనలు చేసినా వేస్ట్.. నమ్మే పరిస్థితిలో దళితులు లేరు!

MRPS leader Manda Krishna Madiga Statements cm revanth: సీఎం రేవంత్ ప్రభుత్వం నిర్భంధాలతో నడుస్తోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మాదిగలను నమ్మించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని ప్రకటనలు విడుదల చేసినా.. ఇక్కడ నమ్మే పరిస్థితి లేదన్నారు.


ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయకుండానే 11వేలకుపైగా టీచర్ల నియామకాలు పూర్తి చేశారని మండిపడ్డారు. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లకు కూడా ఎస్సీ వర్గీకరణ వర్తింపజేస్తామని హామీ ఇచ్చారని, కానీ వాటిని అమలు చేయకుండానే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారని ఆరోపించారు.

సీఎం పదవి చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి మాట మారుస్తున్నారని, శాసనసభలో చెప్పిన మాటలకు కూడా విలువలేదని విమర్శలు చేశారు. శాంతియుత నిరసన ర్యాలీ చేసేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. కేవలం ర్యాలీ నిర్వహించి ట్యాంకు బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేస్తామని చెబితే అనుమతి ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు.


Related News

Revanth Reddy Birthday: అభిమాని బర్త్ డే గిఫ్ట్.. ట్యాంక్ బండ్ పై సీఎం రేవంత్ సైకత శిల్పం

Komatireddy Venkat Reddy: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 8 లైన్లకు విస్తరణ: మంత్రి కోమటిరెడ్డి

Hyderabad: శంషాబాద్‌‌లో విమానాల రాకపోకలు ఆలస్యం.. 200 మంది ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు

Flying Squad Raids: కాంగ్రెస్ నేత ఇంట్లో భారీగా నగదు..? జూబ్లీ హిల్స్‌లో ఈసీ రైడ్స్

CM Revanth Reddy: సీఎం రేవంత్ పుట్టినరోజు.. PM నుండి CM వరకు శుభాకాంక్షలు

Jubilee Hills By Elections: ఫైనల్‌ స్టేజ్‌కు జూబ్లీహిల్స్‌ బైపోల్‌ క్యాంపెయినింగ్‌.. రేపు సాయంత్రానికి ప్రచారం క్లోజ్‌

Sridhar Babu: యూట పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ

Journalists Safety: జర్నలిస్టుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు.. దాడులపై విచారణకు హై పవర్ కమిటీ ఏర్పాటు!

Big Stories

×