E-Paper
Advertisement

Nalgonda Car Accident : కారులో మంటలు.. ఇద్దరు సజీవ దహనం..

Nalgonda Car Accident : కారులో మంటలు.. ఇద్దరు సజీవ దహనం..

Nalgonda Car Accident : నల్లగొండ జిల్లా ఇనుపాముల స్టేజ్ దగ్గర రోడ్డుప్రమాదం జరిగింది. అతివేగంతో డివైడర్ ను ఢీకొట్టి కారు బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగి కారు బూడిదైంది.

ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నారు. అందులో ఇద్దరు చనిపోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది.

Tags

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×