E-Paper
Advertisement

Nalgonda Car Accident : కారులో మంటలు.. ఇద్దరు సజీవ దహనం..

Nalgonda Car Accident : కారులో మంటలు.. ఇద్దరు సజీవ దహనం..
Advertisement

Nalgonda Car Accident : నల్లగొండ జిల్లా ఇనుపాముల స్టేజ్ దగ్గర రోడ్డుప్రమాదం జరిగింది. అతివేగంతో డివైడర్ ను ఢీకొట్టి కారు బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగి కారు బూడిదైంది.

ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నారు. అందులో ఇద్దరు చనిపోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది.

Tags

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×