E-Paper
Advertisement
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో గోల్డ్ మ్యాన్ ను విచారించిన ఐటీ అధికారులు..  స్పందించిన‌ కొండ విజయ్ కుమార్!
పక్కన కూర్చుంటే తప్పేంటి.. ప్రోటోకాల్ ఉల్లంఘనా.. మేయర్ మమత ఫైర్..?
ట్రై కమిషనరేట్లలో మందుబాబుల మజాకా.. పోలీసుల తడాఖా..!
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నేడు రాత్రి నగరంలో వర్షం కురిసే ఛాన్స్!
ఇవి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లా.. సర్కార్ పై ఈటల రాజేందర్ నిప్పులు..!
తల్లిదండ్రులను చూసుకోని వారికి చెక్.. కొత్త చట్టం తెచ్చిన తెలంగాణ ప్ర‌భుత్వం

తల్లిదండ్రులను చూసుకోని వారికి చెక్.. కొత్త చట్టం తెచ్చిన తెలంగాణ ప్ర‌భుత్వం

Telangana Parents Maintenance Bill: తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ కోసం ప్రతిపాదించిన కొత్త బిల్లుపై ప్ర‌సంగించారు. పురాణాలలో మాతృ పితృ భక్తికి మారుపేరుగా నిలిచిన శ్రవణ కుమారుడి గాథను ముఖ్యమంత్రి గుర్తు చేశారు. దృష్టిలేని తల్లిదండ్రులను కావిడిలో మోస్తూ పుణ్యక్షేత్రాలు చూపించిన శ్రవణుడు మనందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. తల్లిదండ్రులను ప్రేమించడంలో శ్రవణుడిని ఆదర్శంగా తీసుకుంటే ఎటువంటి చట్టాలు, నిబంధనలు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. అయితే నేటి కాలంలో పేగు […]

ఉద్యోగులకు కల్వకుంట్ల కవిత బహిరంగ క్షమాపణ.. న్యాయం చేయలేకపోయామంటూ పశ్చాత్తాపం
రెండు రోజులు బీఆర్ఎస్ సభ్యుల సస్పెండ్..  ముఖ్యమంత్రి సీరియస్, ఎథిక్స్ కమిటీకి పాడి కౌశిక్‌రెడ్డి ఇష్యూ

రెండు రోజులు బీఆర్ఎస్ సభ్యుల సస్పెండ్.. ముఖ్యమంత్రి సీరియస్, ఎథిక్స్ కమిటీకి పాడి కౌశిక్‌రెడ్డి ఇష్యూ

Telangana Assembly Session 2026:  తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆదివారం ఉదయం నుంచి గందరగోళం నెలకొంది. సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ నేతల భూకబ్జా చిట్టా విప్పారు సీఎం రేవంత్‌రెడ్డి. దీన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిరసనకు దిగారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. సభ నుంచి  రెండు రోజులపాటు బీఆర్ఎస్ సభ్యుల సస్పెండ్ ఆ సమయంలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని స్పీకర్ చెప్పినా ఏ మాత్రం వినలేదు. ఫలితంగా స్పీకర్ పోడియంను చుట్టిముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు […]

BRS : మైనింగ్ మీద హౌస్ కమిటీకి పట్టు.. సీబీసీఐడీ ఎందుకు వద్దు?
Cement Prices: కొత్తగా ఇల్లు కట్టుకునేవారికి బ్యాడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి వీటి ధరలు పెంపు..?

Cement Prices: కొత్తగా ఇల్లు కట్టుకునేవారికి బ్యాడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి వీటి ధరలు పెంపు..?

Cement Prices: స్వేచ్ఛ బ్యూరో: సామాన్యుడిపై ధరల పిడుగు పడబోతుంది. సొంతింటికళను నెరవేర్చుకుందామనుకున్నవారికి నిరాశే మిగలనుంది. ఏప్రిల్ 1 నుంచి సిమెంట్, ఇనుము ధరలు పెరగబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ కంపెనీలు డీలర్లకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఇదే పెరిగితే ఒక్కొక్క గృహ నిర్మాణ దారుడికి లక్షల్లో అదనపు భారం పడనుంది. అంతేకాదు ఇందిరమ్మ ఇంటి లబ్దిదారులకు సైతం లక్ష అదనపు భారం పడుబోతుంది. ఏప్రిల్ మొదటి వారం నుంచి.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా […]

ఖాకీ వదిలి విద్యార్థినిగా మారిన ఎస్సై.. ఆకతాయిల ఆటకట్టించిన అమూల్య సాహసం!
పెద్దలకు ఇచ్చే గౌరవం ఇదేనా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై యశస్వినీ రెడ్డి ఫైర్
Assembly : అదే లొల్లి.. అదే రచ్చ.. మారని బీఆర్ఎస్ తీరు!
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత శక్తివంతులు.. చంద్రబాబు- రేవంత్-పవన్‌లకు చోటు,  జగన్-కేసీఆర్ మాటేంటి?

Big Stories

×