E-Paper
Advertisement
మౌనం వీడండి.. విద్యార్థులను కాపాడండి.. కేంద్రానికి కిరణ్ రెడ్డి పిలుపు
సుప్రీం తీర్పును తుంగలో తొక్కుతారా.. పోలవరం అథారిటీపై తెలంగాణ సర్కార్ ఫైర్!
రేపే పాలిసెట్ ఎక్సామ్.. పరీక్షకు ముందు ఇవి గుర్తున్నాయా..?
భగీరథ్‌కు కొత్త చిక్కులు.. పోక్సో కేసులో విచారణ ముమ్మరం.. హైకోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ!
దేశవ్యాప్తంగా జులై 1 నుండి కొత్త చట్టం అమలు.. పాత పేరుకు కేద్రం స్వస్తి!
పంజాగుట్టలో పట్టపగలే తెగింపు.. కళ్లెదుటే రూ.15 లక్షల నగదు మాయం!
విద్యార్థులకు ముఖ్య గమనిక.. ఇంటర్ అడ్మిషన్లు నేటి నుంచి, తరగతులు ఆ రోజు నుంచే

విద్యార్థులకు ముఖ్య గమనిక.. ఇంటర్ అడ్మిషన్లు నేటి నుంచి, తరగతులు ఆ రోజు నుంచే

Hyderabad: తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ-ఎయిడెడ్-ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు ఇంటర్‌ ఫస్టియర్ ప్రవేశాలు నేటి నుంచి మొదలయ్యాయి. తరగతులు మాత్రం జూన్ ఒకటి నుంచి మొదలుకానున్నాయి. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి స్వయంగా వెల్లడించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక..  తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ తొలి ఇయర్ ప్రవేశాల షెడ్యూల్‌ను సవరించింది ఇంటర్ బోర్డు. మే 12న అనగా మంగళవారం నుంచి […]

మళ్ళీ రాజుకుంటున్న పోలవరం వివాదం.. ఫేజ్-2 పనులు ఆపాలని పీపీఏకు తెలంగాణ సర్కార్  లేఖ!
కార్మికుల సంక్షేమమే ప్ర‌జాపాల‌న ల‌క్ష్యం.. కనీస వేతనాల సవరణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక భేటీ!

కార్మికుల సంక్షేమమే ప్ర‌జాపాల‌న ల‌క్ష్యం.. కనీస వేతనాల సవరణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక భేటీ!

Minimum wages revision: తెలంగాణలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడమే ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో కనీస వేతనాల సవరణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి.. పొన్నం ప్రభాకర్.. దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి.. లేబర్ కమిషనర్ […]

BREAKING: మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మీ

BREAKING: మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా కమిషన్‌ను పునర్వ్యవస్థీకరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెతో పాటు కమిషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఆరుగురు సభ్యులను కూడా నియమించింది. ఈ కమిటీలో చిట్యాల శ్వేత, శశికల, సదాలక్ష్మి, రాధ, షకీరాలకు చోటు లభించింది. వీరందరితో పాటు తెలంగాణ ఉద్యమ అమరవీరుడు శ్రీకాంతచారి తల్లి శంకరమ్మను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నూతనంగా నియమితులైన చైర్‌పర్సన్.. […]

విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. 9 వస్తువులతో స్పెషల్ కిట్స్:  సీఎం రేవంత్ రెడ్డి

విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. 9 వస్తువులతో స్పెషల్ కిట్స్: సీఎం రేవంత్ రెడ్డి

Education Week Telangana: హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో ‘విద్యా వారోత్సవాల’ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కోటి 34 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ మెట్రో పాలిటన్ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు రూ.1700 కోట్లతో అభివృద్ధి ప్రణాళికను ఆవిష్కరించారు. నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్య, సాంకేతిక నైపుణ్యాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ భూములను సేకరించి ఎడ్యుకేషన్ హబ్‌లను నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, […]

జర్నలిస్టులకు భారీ శుభవార్త.. ఇళ్ల స్థలాలపై రేవంత్ సర్కార్ కీలక ప్రకటన
రాష్ట్రంలో భారీ వర్షం.. రాబోయే రెండు రోజులు జాగ్రత్త, ఈ జిల్లాల్లో కుండపోత వానలు
తప్పు చేస్తే వదిలే ప్రసక్తే లేదు.. బండి భగీరథ్ కేసుపై.. సీఎం రేవంత్ సంచలనం

Big Stories

Advertisement
×