E-Paper
Advertisement
రేపు బీఆర్ఎస్ కీలక సమావేశం.. ఆ అంశాలపైనే స్పెషల్ ఫోకస్!
మండుతున్న చికెన్ ధరలు.. కిలో రూ.360 దాటిన స్కిన్‌ లెస్ చికెన్!
రైతుల కన్నీళ్లు రేవంత్ రెడ్డికి పట్టవా?.. IKP కొనుగోలు కేంద్రాల్లో హరీశ్ రావు ఆగ్రహం..

రైతుల కన్నీళ్లు రేవంత్ రెడ్డికి పట్టవా?.. IKP కొనుగోలు కేంద్రాల్లో హరీశ్ రావు ఆగ్రహం..

Harish Rao: తెలంగాణలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ అస్తవ్యస్తంగా మారిందని.. రైతులు కల్లాల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీస కనికరం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మెదక్ జిల్లా చేగుంట మండలం కర్ణాల్పల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి వానలకు తడిసిన వడ్లను పరిశీలించిన ఆయన.. రోజుల తరబడి […]

మోదీ ముందు కంటతడి పెట్టిన బండి సంజయ్.. వేదికపై అసలేం జరిగింది?
రాష్ట్రంలో ముగిసిన రైతువారం కార్యక్రమం.. శాస్త్రీయ సాగు దిశగా సర్కార్ అడుగులు..!
కమలాపూర్‌లో సరికొత్త విప్లవం.. ఊరు కోసం కీలక నిర్ణయం తీసుకున్న సర్పంచ్!
బెంగాల్ గెలిచాం.. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ.. సికింద్రాబాద్ సభలో ప్రధాని మోదీ
రైతన్నలకు పిడుగులాంటి వార్త.. మళ్లీ పెరిగిన ధరలు..?
కాంగ్రెస్ సర్కార్ పై కవిత అల్టిమేటం.. జూన్ 2 వరకే మీకు టైం టంటూ ఫైర్..!
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు బేఖాతర్.. సచివాలయానికే పరిమితమైన కొత్త పాలసీ ఫైళ్లు!
రాజకీయాలు ఎన్నికల వరకే.. ఇప్పుడు అభివృద్ధిపైనే ఫోకస్.. హెచ్‌ఐసీసీ వేదికగా రేవంత్ కీలక వ్యాఖ్యలు

రాజకీయాలు ఎన్నికల వరకే.. ఇప్పుడు అభివృద్ధిపైనే ఫోకస్.. హెచ్‌ఐసీసీ వేదికగా రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ప్ర‌ధాని మోదీ ప్రారంభించిన ప‌లు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రసంగించారు. దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్న 2047 వికసిత్ భారత్ సంకల్పానికి అనుగుణంగా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్‌ను రూపొందించినట్లు వెల్లడించారు. ఈ అభివృద్ధి కేవలం ఒక పార్టీకో.. ప్రభుత్వానికో సంబంధించింది కాదని.. ఇది యావత్ తెలంగాణ ప్రజల వికాస […]

గుజరాత్ మోడల్ vs తెలంగాణ మోడల్.. ముఖ్యమంత్రికి ప్రధాని అదిరిపోయే రిప్లై!
సింగరేణికి నవ వసంతం.. 9 కొత్త ప్రాజెక్టులపై సర్కార్ సంచలన నిర్ణయం..!

సింగరేణికి నవ వసంతం.. 9 కొత్త ప్రాజెక్టులపై సర్కార్ సంచలన నిర్ణయం..!

Singareni Mines: స్వేచ్ఛ బ్యూరో: సింగరేణి సంస్థకు ఉజ్వల భవిష్యత్తు అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో దూరదృష్టితో కొత్త గనుల ఏర్పాటుకు ముమ్మర సన్నాహాలు చేస్తోంది. బొగ్గు నిల్వలు అయిపోగా మూతపడుతున్న గనుల ఉత్పత్తిని భర్తీ చేయడానికి, అక్కడ పనిచేసే కార్మికులకు ఉపాధిని కొనసాగించడానికి, పెరుగుతున్న రాష్ట్ర ఇంధన అవసరాలు తీర్చడానికి కొత్త గనులను ప్రారంభించాలని, దీనికి సంబంధించిన సన్నాహాలు, అనుమతుల ప్రక్రియలు వేగవంతం చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించింది. దీనిపై సింగరేణి యాజమాన్యం తక్షణమే స్పందించి […]

తెలంగాణలో విద్యా వారోత్సవాల సంబరం.. మే 11 నుండి 17 వరకు!

Big Stories

Advertisement
×