E-Paper
Advertisement
నా కోసం జనాన్ని ఆపకండి.. పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం
కొండాయికి ‘సీతక్క’ భరోసా.. వరద బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు, రూ. 16 కోట్లతో అభివృద్ధి పనులు!
మోడీ సభ వేళ ఇరకాటంలో కమలం నేతలు.. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలకు హైకమాండ్ బిగ్ టెస్ట్..?
రైతుల కన్నీళ్లకు బాధ్యులెవరు..?  ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం ఎందుకు? సర్కార్‌పై బండి సంజయ్ ఫైర్

రైతుల కన్నీళ్లకు బాధ్యులెవరు..? ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం ఎందుకు? సర్కార్‌పై బండి సంజయ్ ఫైర్

రాష్ట్రంలో అకాల వర్షాలు ఈదురు గాలుల ధాటికి రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కొనుగోలు కేంద్రాల వద్ద వేల క్వింటాళ్ల వడ్లు కొట్టుకుపోతుంటే ప్రభుత్వంలో కనీస చలనం లేకపోవడం శోచనీయమని మండిపడ్డారు. రైతులు కళ్ళముందే పంట నీళ్లపాలవుతుంటే కన్నీరు పెడుతున్నారని వారి కష్టానికి బాధ్యులెవరని ప్రశ్నించారు. […]

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
హైదరాబాద్ vs తెలంగాణ క్రికెట్ అసోసియేషన్.. ముదురుతున్న లీగ్ వివాదం.. రంగంలోకి బీసీసీఐ!
దండుపాళ్యం ముఠా అంటేనే బీఆర్ఎస్.. కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీవ్ర ధ్వజం
అమరుల స్థూపానికి కట్టేసి కొట్టండి.. కానీ పేదలకు ఉచిత విద్య ఇవ్వండి.. కవిత సంచలన సవాల్

అమరుల స్థూపానికి కట్టేసి కొట్టండి.. కానీ పేదలకు ఉచిత విద్య ఇవ్వండి.. కవిత సంచలన సవాల్

Kalvakuntla Kavitha: హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన ప్రసంగం విద్యావ్యవస్థలోని లోపాలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టింది. ఒక తల్లిగా, సామాజిక బాధ్యత ఉన్న నాయకురాలిగా ఆమె వ్యక్తం చేసింది. విద్యాశాఖ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి లేకపోవడం, ముఖ్యమంత్రే ఆ శాఖను పర్యవేక్షించడం మన దౌర్భాగ్యమని కవిత విమర్శించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రైవేట్ […]

కేరళలో ప్రధాని మోదీని ఓడించాం.. ఇక జోరు తగ్గేదేలే, ఢిల్లీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

కేరళలో ప్రధాని మోదీని ఓడించాం.. ఇక జోరు తగ్గేదేలే, ఢిల్లీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన రాజకీయంగా రాష్ట్ర అభివృద్ధి పరంగా ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి హంగులతో తీర్చిదిద్దడమే ధ్యేయంగా ఆయన ఈ పర్యటనను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు మోక్షం కలిగించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ అయి మెట్రో విస్తరణ పనులకు అవసరమైన అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని కోరనున్నారు. నగరంలో పెరుగుతున్న […]

దేవాదాయ శాఖ చరిత్రలోనే ఇదో కీలక అడుగు.. ఇక ఆ సమస్యకు చెక్..!
మనుషులా.. గాడిదలా? అధికారులపై ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య ఫైర్!
హైకోర్టు తీర్పుతో కాళేశ్వరం అవినీతి ఆరోపణలు పటాపంచలు: కేటీఆర్
అర్ధరాత్రి బస్టాండ్‌లో సీపీ సాహసం.. 40 మంది పోకిరీలకు దిమ్మతిరిగే షాక్!
కొండా సురేఖను శూర్పణఖతో పోల్చిన భాను ప్రకాష్ రెడ్డి.. ఎందుకంటే?

Big Stories

Advertisement
×