E-Paper
Telangana Politics: సీనియర్ నేత జీవన్‌‌రెడ్డి ఇష్యూ.. హైకమాండ్ బుజ్జగింపులు, మహేష్‌కుమార్ చర్చలు

Telangana Politics: సీనియర్ నేత జీవన్‌‌రెడ్డి ఇష్యూ.. హైకమాండ్ బుజ్జగింపులు, మహేష్‌కుమార్ చర్చలు

Advertisement Telangana Politics: పార్టీకి సీనియర్ నేత జీవన్‌‌రెడ్డి గుడ్ బై చెప్పేస్తారన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్.. ఆయనతో మంగళవారం  చర్చించారు. ఆయన చెప్పినవన్నీ విన్నారు. హైకమాండ్ అండగా ఉంటుందని చెప్పారు. మరి జీవన్‌‌రెడ్డి మనసులో ఏముందో? సీనియర్ నేత జీవన్‌‌రెడ్డితో టీపీసీసీ మంతనాలు రాజకీయంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇబ్బందులు వస్తుంటాయని అన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అసెంబ్లీ ఎన్నికల […]

Petrol Price: యుద్ధం ఎఫెక్ట్.. పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు.. హైదరాబాద్‌లో టెన్షన్ టెన్షన్!
AP-Telangana: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త.. అసెంబ్లీ సీట్లు పెంపు, అధికార పార్టీల్లో ఒకటే సందడి

AP-Telangana: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త.. అసెంబ్లీ సీట్లు పెంపు, అధికార పార్టీల్లో ఒకటే సందడి

Advertisement AP-Telangana: ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలకు తీపి కబురు చెప్పేసింది కేంద్రం. ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధమైంది. 2029 ఎన్నికల నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఇరు రాష్ట్రాల అధికార పార్టీలో ఒకటే సందడి నెలకొంది. దేశవ్యాప్తంగా లోక్‌సభ- రాష్ట్రాల అసెంబ్లీ సీట్లు పెంపు సోమవారం సాయంత్రం ఢిల్లీలో ఎన్డీయే సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎన్డీయే పార్టీలు హాజరయ్యాయి. కేంద్రమంత్రులు అమిత్‌షా, కిరణ్‌ రిజిజు, అర్జున్‌రామ్‌ […]

Heavy rains: రాష్ట్రంలో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో పిడుగుల వాన
CM Revanth Reddy: హైదరాబాద్ నగర జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం.. శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: హైదరాబాద్ నగర జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం.. శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి

Advertisement CM Revanth Reddy:  హైదరాబాద్ నగర జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో భాగంగా ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడానికి మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాలు చేపట్టడం వంటి బృహత్తరమైన ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఓఆర్ఆర్ లోపలి కోర్ అర్బన్ ప్రాంత పరిపాలన మొత్తం ఒక గొడుగు కిందకు తెచ్చి హైదరాబాద్ నగర అభివృద్ధికి స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను రూపొందించామని చెప్పారు.శాసనమండలి సభ్యులు లేవనెత్తిన ఒక ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…హైదరాబాద్ […]

Minister Bhatti Vikramarka: ఇందిరమ్మ రాజ్యంలో ఉద్యోగుల క్షేమమే  ప్రాధాన్యత : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
Road Accident: హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లిఫ్ట్ అడిగిన క్షణాల్లో ప్రాణం కోల్పోయిన యువకుడు
BRS Protest: ఫీజు రీయింబర్స్మెంట్  నిధులు విడుదల చేయాలి.. గన్ పార్కు వద్ద బీఆర్ఎస్ నిరసన
Sangareddy: రూ.2.87 కోట్ల విలువైన గంజాయి పట్టివేత, పక్కా స్కెచ్‌తో పోలీసులు ఎలా పట్టుకున్నారంటే?
AV Ranganath: కాముని చెరువును సంద‌ర్శించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌ రంగనాధ్
Telangana Cabinet: జీహెచ్‌ఎంసీ స్థానంలో సరికొత్త అర్బన్ చట్టం.. రేవంత్ సర్కార్ కీలక అడుగు
Hydra Commissioner: నీటి యుద్ధాలు రాక‌ముందే మేల్కొందాం..  వ‌ర‌ల్డ్ వాట‌ర్ డే వేడుక‌ల్లో హైడ్రా క‌మిష‌న‌ర్‌ రంగనాధ్

Hydra Commissioner: నీటి యుద్ధాలు రాక‌ముందే మేల్కొందాం.. వ‌ర‌ల్డ్ వాట‌ర్ డే వేడుక‌ల్లో హైడ్రా క‌మిష‌న‌ర్‌ రంగనాధ్

Advertisement Hydra Commissioner:  ప్ర‌స్తుతం ఆయిల్ కోసం యుద్ధాలు జ‌రుగుతున్నాయని, జ‌ల‌వ‌న‌రులపై యుద్ధాలు రాకముందే జాగ్ర‌త్త ప‌డాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ (AV Ranganath)సూచించారు. నీటి యుద్ధాల‌కు ఆస్కారం లేకుండా మేల్కొవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. జేఎన్‌టీయూలో ఓపెన్ జియోస్పేషియల్ కన్సార్టియంతో క‌లిసి ఇండియ‌న్ సొసైటీ ఆఫ్ జియోమేటిక్స్‌-హైద‌రాబాద్ చాప్ట‌ర్ సోమ‌వారం నిర్వ‌హించిన వ‌ర‌ల్డ్ వాట‌ర్ డే ఉత్స‌వాలకు హైడ్రా క‌మిష‌న‌ర్ రంగనాధ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న‌గ‌ర జ‌నాభా అనూహ్యంగా పెరుగుతోందని, […]

Uttam Kumar Reddy: ఎగుమతులతో సివిల్ సప్లై శాఖపై తప్పిన రూ.13 కోట్ల ఆర్థిక భారం :  అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి
Telangana Assembly: అసెంబ్లీలో ఉద్యోగాల రగడ.. హరీశ్‌రావుకు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్

Telangana Assembly: అసెంబ్లీలో ఉద్యోగాల రగడ.. హరీశ్‌రావుకు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్

Advertisement తెలంగాణ శాసనసభలో ఉద్యోగాల భర్తీ రైతుల రుణమాఫీ అంశాలపై అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అశోక్ నగర్ లాఠీచార్జీల ఘటనను ప్రస్తావిస్తూ మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనల్లో బిజీగా ఉన్నారని నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం లేదని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. అమాయక యువత తలలు పగులుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. […]

×