E-Paper
Advertisement
Kavitha Press Meet: కేసీఆర్‌ను తండ్రిగా కాదు.. రాజకీయ నేతగా విమర్శించా.. కవిత ఆసక్తికర వ్యాఖ్యలు!
ముస్తాబాద్ పంచాయతీలో ‘వినూత్న నిరసన’.. సర్పంచ్ తీరుపై మహిళల ఆగ్రహం!
CM Revanth Reddy: విద్యుత్ సరఫరాలో లోపాలు.. సీఎం రేవంత్ అసహనం.. అధికారులకు వార్నింగ్!
ఆసిఫాబాద్ జిల్లాలో భారీగా పట్టుబడ్డ అక్రమ మద్యం.. ఇద్దరు నిందితుల అరెస్ట్
పసుపు రైతులకు న్యాయం చేయాలి.. క్వింటాల్‌కు రూ.16 వేల ఎంఎస్‌పీ డిమాండ్ చేసిన కవిత
హ్యమ్ రోడ్ల టెండర్లలో రూ. 5,000 కోట్ల అవినీతి.. హరీష్ రావు సంచలన ఆరోపణలు
ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. ఆ మూడు రోజులు జీతం, అధికారులకు కీలక ఆదేశాలు

ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. ఆ మూడు రోజులు జీతం, అధికారులకు కీలక ఆదేశాలు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కార్మికుల చిరకాల వాంఛలను నెరవేరుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. కార్మిక సంఘాల విన్నపాలకు సానుకూలంగా స్పందిస్తూ వారి సమస్యల పరిష్కారానికి పచ్చజెండా ఊపారు. మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ ఉద్యోగుల పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు. ఈ నిర్ణయంతో ఆర్టీసీ వర్గాల్లో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గతంలో జరిగిన […]

గ్యాస్ ధరను రూ.993కు పెంచడం దుర్మార్గం..  చిరు వ్యాపారులపై భారీ ఎఫెక్ట్,  మోదీ సర్కార్‌పై మంత్రి ఉత్తమ్ ఫైర్
తెలంగాణ డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు.. ఫస్ట్ ప్రెస్ మీట్‌లోనే కీలక అంశాల ప్రస్తావన

తెలంగాణ డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు.. ఫస్ట్ ప్రెస్ మీట్‌లోనే కీలక అంశాల ప్రస్తావన

Telangana DGP: తెలంగాణ డీజీపీగా సీ.వీ.ఆనంద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వారి ఆశీర్వచనాలతో ఆనంద్ డీజీపీ కుర్చీలో ఆసీనులయ్యారు. బాధ్యతలు స్వీకరించటానికి ముందు పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనను డీజీపీగా నియమించిన ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసింగ్ లో తెలంగాణ.. దేశం […]

కేసీఆర్ అహంకారమే ఆ పార్టీ కొంపముంచుతోంది.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ అహంకారమే ఆ పార్టీ కొంపముంచుతోంది.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వరంగల్ జిల్లా విభజన అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాను కేసీఆర్ తన స్వార్థం కోసం ఆరు ముక్కలు చేశారని కడియం ఆరోపించారు. జిల్లాను విడగొట్టవద్దని తాను ఆనాడు ఎంతగా బతిమాలినా కేసీఆర్ వినలేదని.. ఫలితంగా వరంగల్ అస్తిత్వం దెబ్బతిన్నదని మండిపడ్డారు. ప్రస్తుతం వరంగల్ అనే పేరు చెప్పుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో […]

TRS లోకి మాజీ మంత్రి… త్వరలోనే ముహూర్తం ఖరారు
మేడ్చల్ గడ్డపై మోదీ గర్జన.. రూ. 7 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం- ఈటల
తెలంగాణ దోస్త్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ షురూ.. జులై 1 నుంచి కాలేజీలు స్టార్ట్
గ్యాస్ ధరల పెంపుపై కడిగిపారేసిన కేటీఆర్.. కేంద్రానికి అల్టిమేటం!

Big Stories

Advertisement
×