E-Paper
Advertisement
కవిత పార్టీ పెద్ద జోక్..రాజకీయ లబ్ది కోసమే, కేసీఆర్ లేకపోతే కవిత ఎక్కడ? ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

కవిత పార్టీ పెద్ద జోక్..రాజకీయ లబ్ది కోసమే, కేసీఆర్ లేకపోతే కవిత ఎక్కడ? ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

Hyderabad: తెలంగాణలో రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పటి నుంచే పార్టీలు తమ తమ అస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ప్రత్యర్థులపై మాటల యుద్దాన్ని తీవ్రతరం చేస్తున్నారు. కవిత పెట్టిన టీఆర్ఎస్ పార్టీ గురించి అధికార పార్టీ నేతలు ఒకొక్కరుగా స్పందించడం మొదలుపెట్టారు. కవిత పార్టీపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కవిత పెట్టిన టీఆర్ఎస్ పార్టీపై తనదైన శైలిలో స్పందించారు. ఆమె […]

నాగర్‌కర్నూల్‌లో వాన బీభత్సం.. తడిసిన ధాన్యం.. రోడ్డెక్కిన రైతన్నలు!
ఫోన్ ట్యాపింగ్ కేసులో A1, A2, A3 వారే.. కేసీఆర్ ఫ్యామిలీపై పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!
పదో తరగతి ఫలితాలు వచ్చేశాయ్.. ఇలా సింపుల్‌గా చెక్ చేసుకోండి
బోనస్ ఏది? కొనుగోళ్లు ఎక్కడ? పంటల కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఘాటు లేఖ!

బోనస్ ఏది? కొనుగోళ్లు ఎక్కడ? పంటల కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఘాటు లేఖ!

Crop Procurement: తెలంగాణలో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన ‘రైతు డిక్లరేషన్’ ఒక పెద్ద బోగస్ అని ఆయన మండిపడ్డారు. ఎన్నికల సమయంలో రైతులపై చూపిన ప్రేమ, అధికారంలోకి వచ్చాక ఎక్కడికి పోయిందని ఆయన ప్రశ్నిస్తున్నారు. చెప్పిన మాటలు ఒకటి, చేస్తున్న పనులు మరొకటి అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దీనివల్ల క్షేత్రస్థాయిలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని […]

హరీశ్ రావు బహిరంగ లేఖ.. రేవంత్ రెడ్డికి గుక్కతిప్పుకోనివ్వని ప్రశ్నలు!
Congress : అధికార పార్టీని వీడిన చింత!
KCR : కేసీఆర్ చెప్పాల్సింది చెప్పేశారు?
ప్రచార పిచ్చితో యాంకర్లకు కోట్లు తగలేశారు.. కేటీఆర్ పై చామల కిరణ్ ఫైర్
నల్గొండకు మహర్థశ.. హలీయా మీదుగా విజయవాడకు గ్రీన్ ఫీల్డ్ హైవే..!
రాష్ట్రంలో మారిన వాతావరణం.. రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు

రాష్ట్రంలో మారిన వాతావరణం.. రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లాతో సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల వల్ల ఆకస్మికంగా గాలివానలు వచ్చే వీలుంది. […]

బిగ్ బ్రేకింగ్ న్యూస్.. పరిషత్ ఎన్నికలకు పచ్చజెండా.. వచ్చే నెలలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోరు..!
హుజూరాబాద్ పాల కోటలో వైట్ పాయిజన్ కలకలం.. తింటే మత్తు.. తాగితే నిద్ర..!
ఎల్టీఆర్ కేసు తాలుకా భూములపై.. భారీ కబ్జా బాగోతం బట్టబయలు

Big Stories

Advertisement
×