E-Paper
Advertisement
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నిధుల చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్!

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నిధుల చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్!

TGSRTC: స్వేచ్ఛ బ్యూరో: రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిల చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్, సీనియర్ సిటిజన్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మాయ వంజరి కృష్ణ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావుతో కలిసి టీజీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించినట్లు చెప్పారు. దీనిపై స్పందించిన ఎండీ ఈ నెల నుంచే బకాయిలను విడతల వారీగా చెల్లించేందుకు ఫైనాన్షియల్ అడ్వైజర్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. […]

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
అవమానాలకు అడ్డ బీఆర్ఎస్ పార్టీ: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
గజ్వేల్ వెళ్లాలంటే గజ గజ వణకాల్సిందే.. మృత్యు శాపంగా మారిన గొల్లపల్లి రోడ్డు
వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఈ రూట్లో అప్పటి వరకు ట్రాఫిక్ ఆంక్షలు
ఆంధ్రా మద్యం తెలంగాణలోకి ఎలా వచ్చింది: శ్రీనివాస్ గౌడ్
మరీ ఇంత దారుణమా.. నిరుద్యోగం గురించి ప్రశ్నిస్తే నోటీసులిస్తారా..?.
కౌశిక్ రెడ్డివి దొంగ దీక్షలు.. డంపింగ్ యార్డ్ వెనుక ఉన్న అసలు కథ ఇదే..?
హైదరాబాద్‌లో భారీ వేప్ రాకెట్ దందా.. రూ.34 లక్షల విలువైన 999 ఎలక్ట్రానిక్ సిగరెట్లు స్వాధీనం

హైదరాబాద్‌లో భారీ వేప్ రాకెట్ దందా.. రూ.34 లక్షల విలువైన 999 ఎలక్ట్రానిక్ సిగరెట్లు స్వాధీనం

భాగ్యనగరంలో యువతను పెడదోవ పట్టిస్తున్న నిషేధిత ఈ-సిగరెట్ల (వేప్స్) దందాను పోలీసులు ఛేదించారు. నగర టాస్క్ ఫోర్స్ సహా నాంపల్లి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ మెరుపు దాడిలో భారీ ఎత్తున నిల్వ ఉంచిన ఎలక్ట్రానిక్ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన ఈ ఉత్పత్తులను అక్రమంగా విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు రూ.34,03,300 విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అత్యంత రహస్యంగా సాంకేతికతను వాడుకుంటూ ఈ […]

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఒక వసూల్ రాజా : కేటీఆర్
బ్రేకింగ్: ఇంటర్ స్టూడెంట్స్ అలర్ట్.. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల

బ్రేకింగ్: ఇంటర్ స్టూడెంట్స్ అలర్ట్.. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్‌లోని టీజీబీఐఈ  కార్యాలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఫలితాలను వెల్లడిస్తారు. ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావుతో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని రిజల్ట్స్ విడుదల చేస్తారు. ఈ ఏడాది జరిగిన ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు ముగిసిన […]

మేడ్చల్ పెద్ద చెరువుకి కన్నం.. తూములు తెరిచి నీరు వృథా ..!
పూలే సాక్షిగా కవిత శపథం.. కేంద్రానికి బీసీ సెగ, రాష్ట్రానికి విగ్రహం డెడ్ లైన్!
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. సీన్‌లోకి సిట్, కస్టడీలోకి రోహిత్ రెడ్డి సోదరులు!

Big Stories

Advertisement
×