E-Paper
Advertisement
ఉగ్రవాదాన్ని పెంచి పోషించే.. పాకిస్థాన్‌కు నోబెల్ అర్హత లేదు: కల్వకుంట్ల కవిత ఫైర్

ఉగ్రవాదాన్ని పెంచి పోషించే.. పాకిస్థాన్‌కు నోబెల్ అర్హత లేదు: కల్వకుంట్ల కవిత ఫైర్

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్న పాకిస్థాన్.. తమ దేశానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పార్లమెంటులో తీర్మానం చేయడం అత్యంత దుర్మార్గమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా మండిపడ్డారు. శుక్రవారం ఈ మేరకు ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పొరుగు దేశం చేస్తున్న ఈ ప్రయత్నాలు అంతర్జాతీయ సమాజంలో హాస్యాస్పదంగా మారాయని ఆమె ఎద్దేవా చేశారు. పాకిస్థాన్ అనుసరిస్తున్న ద్వంద్వ నీతిని కవిత […]

నియోజకవర్గాల పునర్విభజనతో యూపీకి లాభం.. సౌత్ కు నష్టం: సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి ‘రూలర్’లా వ్యవహరిస్తున్నారు.. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
అంగన్‌వాడీ టీచర్లకు అత్యాధునిక ఫోన్లు.. తప్పుడు ప్రచారం చేస్తే జైలుకే, సీతక్క కీలక వ్యాఖ్యలు

అంగన్‌వాడీ టీచర్లకు అత్యాధునిక ఫోన్లు.. తప్పుడు ప్రచారం చేస్తే జైలుకే, సీతక్క కీలక వ్యాఖ్యలు

రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ టీచర్లకు అత్యాధునిక మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం పారదర్శకతకు నిదర్శనమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఈ మొబైల్ ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ వస్తున్న విమర్శలపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో నిబంధనల ప్రకారం టెండర్ ప్రక్రియ పూర్తి చేసిందని వెల్లడించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం ఈ పంపిణీలో పాల్గొనడం అభినందనీయమని పేర్కొంటూనే కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల మేరకే […]

తెలంగాణ జ‌న స‌మితి నాలుగో ప్లీన‌రీలో కీల‌క తీర్మానాలు?  కోదండ‌రామ్‌పై పెరుగుతున్న ఒత్తిడి.. మే 9న ప్లీన‌రీ స‌మావేశం…

తెలంగాణ జ‌న స‌మితి నాలుగో ప్లీన‌రీలో కీల‌క తీర్మానాలు? కోదండ‌రామ్‌పై పెరుగుతున్న ఒత్తిడి.. మే 9న ప్లీన‌రీ స‌మావేశం…

తెలంగాణ జ‌న స‌మితి నాలుగు ప్లీన‌రీకి రెడీ అయ్యింది. వ‌చ్చే నెల 9న నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఈ ప్లీన‌రీ స‌మావేశం నిర్వ‌హించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే, ఈ ప్లీన‌రీ వేదిక‌గా కీల‌క రాజ‌కీయ తీర్మానాలు ఉంటాయ‌ని తెలుస్తోంది. కాంగ్రెస్‌తో మిత్ర‌ప‌క్షంగానే ఉంటూ.. ప‌లు ప్ర‌జాందోళ‌న కార్య‌క్ర‌మాల‌ను కూడా నిర్మించాల‌నే యోచ‌న‌లో కోదండ‌రామ్ టీమ్ ఉంద‌ని తెలిసింది. ఇటీవ‌ల జ‌రిగిన పార్టీ స్టేట్ క‌మిటీ మీటింగులు కీల‌క నేత‌లంగా కోదండ‌రామ్ పై ఒత్తిడి పెంచారు. […]

మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా తెలంగాణ.. డీజీపీ శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా తెలంగాణ.. డీజీపీ శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రాన్ని మావోయిస్ట్ రహిత ప్రాంతంగా మార్చేందుకు పోలీస్ శాఖ చిత్తశుద్ధితో పనిచేస్తోందని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం క్రమంగా తగ్గుముఖం పడుతోందని ఆయన పేర్కొన్నారు. తాజాగా ఒకేరోజు 42 మంది మావోయిస్టులు లొంగిపోవడం శాంతి భద్రతల పరిరక్షణలో ఒక పెద్ద విజయంగా ఆయన అభివర్ణించారు. హింసా మార్గాన్ని వీడి ప్రజాస్వామ్య పంథాలో జీవించాలని కోరుకునే వారికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మావోయిస్ట్ అగ్రనేత గణపతి ఆయన […]

బీఆరెస్‌కు మ‌రింత మంది జీవ‌న్‌రెడ్డిలు కావలెను!
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. పైలట్ రోహిత్ రెడ్డికి మరో రెండు రోజులు కస్టడీ!
9.9 లక్షల మంది నిరీక్షణకు తెర.. ఎల్లుండే ఇంటర్ ఫలితాలు
నన్ను దేవుడే పంపాడు అన్నా.. కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భావోద్వేగం
మావోయిస్ట్ పార్టీకి బిగ్ షాక్.. 36 ఆయుధాలు, 800 గ్రాముల బంగారంతో 42 మంది లొంగుబాటు
Kaleshvaram : సర్కార్ నిర్ణయంపై హరీశ్ రావు వెర్షన్ ఏంటి?

Kaleshvaram : సర్కార్ నిర్ణయంపై హరీశ్ రావు వెర్షన్ ఏంటి?

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కారు ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలకు వీలైనంత త్వరగా మరమ్మతులు నిర్వహించి కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ నిన్న నిర్వహించిన సమీక్షలో అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.లక్ష కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు.. కాంగ్రెస్ హయాంలో వైట్ ఎలిఫెంట్‌లా మారిందని బీఆర్ఎస్ నేతలు పలుమార్లు విమర్శించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ హయాంలో లక్ష ఎకరాలకు ఈ ప్రాజెక్టు […]

Kavitha: ఎంపీ అరవింద్‌కు కవిత వార్నింగ్.. కాళేశ్వరం ప్రాజెక్టు వాడుకలోకి రావడం మంచి పరిణామం

Kavitha: ఎంపీ అరవింద్‌కు కవిత వార్నింగ్.. కాళేశ్వరం ప్రాజెక్టు వాడుకలోకి రావడం మంచి పరిణామం

Kavitha: కాళేశ్వరం ప్రాజెక్టుని వాడుకలోకి తీసుకురావాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.కాళేశ్వరాన్ని కక్కుర్తి లేకుండా కమీషన్ల కోసం ఆశపడకుండా పూర్తి చేస్తే ప్రతి జిల్లాకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉందన్నారు. దానికి సంబంధించిన పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని తాను భావించడం లేదన్నారు. ఎంపీ అరవింద్‌కు  తెలంగాణ జాగృతి చీఫ్ కవిత వార్నింగ్ గడిచిన రెండు సీజన్లలో కాళేశ్వరం ఫెయిల్ అయ్యిందని చెప్పి దాదాపు ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టారని […]

ఓ డీఎస్‌.. ఓ పొన్నాల‌.. ఓ కేకే  తాజాగా జీవ‌న్ రెడ్డి..  గ‌తంలో సీనియ‌ర్ల ప‌రిస్థితుల‌ను గుర్తు చేస్తున్న కాంగ్రెస్‌..

ఓ డీఎస్‌.. ఓ పొన్నాల‌.. ఓ కేకే తాజాగా జీవ‌న్ రెడ్డి.. గ‌తంలో సీనియ‌ర్ల ప‌రిస్థితుల‌ను గుర్తు చేస్తున్న కాంగ్రెస్‌..

అవ‌మానించ‌బడ్డామ‌ని కొంద‌రు.. అధికారం కోసం మ‌రికొంద‌రు పార్టీలు మార‌డం స‌హ‌జం. అవ‌త‌ల పార్టీలో చేరిన త‌రువాత గానీ తెల‌వ‌దు వారిచ్చే మ‌ర్యాద‌, మ‌న్న‌న‌లు. అంత‌కు మించిన అవ‌మానం జ‌రిగినా ఏం అన‌లేని ప‌రిస్థితే ఉంటుంది కొన్ని స‌మ‌యాల్లో కొంద‌రికి. కొంద‌రు త‌మ పార్టీలోకి ఆహ్వానించేట‌ప్పుడు సాద‌ర స్వాగ‌తం ప‌లుకుతారు. ఆ త‌రువాత వారిచ్చు మ‌ర్యాద చూస్తూ పారిపోవాల‌నిపిస్తుంది. కానీ ఏమి చేయ‌లేని నిస్స‌హాయ‌త వ‌చ్చేస్తుంది. కొంద‌రు మ‌ళ్లీ పార్టీ జంప్ అవుతారు. కొంద‌రు అందులోనే మ‌న‌లేక మౌనంగా […]

Big Stories

Advertisement
×