BigTV English
Advertisement
raja singh: రాజాసింగ్ కు బెయిల్.. షరతులు ఇవే..
cm Kcr: గులాబీ + ఎరుపు.. రంగు పడుద్దా?
Ed it raids : మంత్రి గంగుల ఇళ్లు , కార్యాలయాల్లో ఐటీ, ఈడీ దాడులు.. గ్రానైట్‌ వ్యాపారుల ఇళ్లలోనూ సోదాలు

Ed it raids : మంత్రి గంగుల ఇళ్లు , కార్యాలయాల్లో ఐటీ, ఈడీ దాడులు.. గ్రానైట్‌ వ్యాపారుల ఇళ్లలోనూ సోదాలు

Ed it Raids : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదాయపన్నుశాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు దాడులు చేపట్టారు. హైదరాబాద్‌, కరీంనగర్‌లో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్‌ టార్గెట్ గా ఈ సోదాలు జరుగుతున్నారు. మంత్రి గంగుల ఇళ్లు , కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. కరీంనగర్‌లోని ఇంటితోపాటు మంకమ్మతోటలో ఆయనకు చెందిన శ్వేత గ్రానైట్‌, కమాన్‌ ప్రాంతంలోని మహవీర్‌, ఎస్వీఆర్‌ గ్రానైట్స్‌లో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అదేసమయంలో గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో […]

Farmhouse case: బీజేపీకి హైబీపీ?.. ఇటు మునుగోడు, అటు ఫాంహౌజ్ కేసు..
pm modi: పే పీఎం.. నోట్ల రద్దుపై మోదీకి పంచ్..
Munugode Result: హుజురాబాద్ vs మునుగోడు.. ఓడారా? గెలిచారా?
Revanth Reddy : మునుగోడులో ఓడినా రేవంత్ కే రాహుల్ గ్రీన్ సిగ్నలా?
Modi telangana tour: మోదీ తెలంగాణ టూర్ పై హైటెన్షన్.. అడ్డుకుంటామని వివిధ పక్షాల హెచ్చరిక

Modi telangana tour: మోదీ తెలంగాణ టూర్ పై హైటెన్షన్.. అడ్డుకుంటామని వివిధ పక్షాల హెచ్చరిక

Modi telangana tour: టీఆర్ఎస్ ఆగ్రహంప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ టూర్‌ ఉత్కంఠ రేపుతోంది. మోదీ రామగుండం పర్యటనను అడ్డుకుంటామని వివిధ రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. రామగుండం పర్యటనకు సీఎం కేసీఆర్‌ను నామమాత్రంగానే ఆహ్వానించారని టీఆర్ఎస్ ఆరోపించింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ ఆహ్వానంలో ప్రొటోకాల్‌ పాటించకుండా ప్రజలను అవమానించారని పేర్కొంటూ గులాబీ పార్టీ ట్వీట్‌ చేసింది. ప్రధాని మోదీ తెలంగాణకు ఉత్త చేతులతోనే వస్తారా.. ఏమైనా తెస్తారా? అంటూ టీఆర్‌ఎస్‌ మరో ట్వీట్‌ […]

Hyderabad Crimes : హైదరాబాద్‌లో దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారయత్నం..
Ap bifurcation act: ఏపీ విభజన సమస్యల పరిష్కారానికి దారేది?
TS High Court : దర్యాప్తుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ..ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక తీర్పు..
Omc case : ఓబులాపురం మైనింగ్‌ కేసులో కీలక తీర్పు .. IAS‌ శ్రీలక్ష్మిపై అభియోగాలు కొట్టివేత

Omc case : ఓబులాపురం మైనింగ్‌ కేసులో కీలక తీర్పు .. IAS‌ శ్రీలక్ష్మిపై అభియోగాలు కొట్టివేత

Omc case : ఓబులాపురం మైనింగ్‌ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పుఇచ్చింది. ఏపీకి చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మిపై నమోదైన అభియోగాలను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు శ్రీలక్ష్మి పరిశ్రమలశాఖ కార్యదర్శిగా పనిచేశారు.ఆ సమయంలో ఓబులాపురం మైనింగ్‌ కంపెనీకి అనంతపురం జిల్లాలో గనుల కేటాయించారు.దీనికి సంబంధించిన జీవో, నోటిఫికేషన్‌ అమలు విషయంలో శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. శ్రీలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని సీబీఐ […]

Ktr : ఆ సమస్యను  వెంటనే పరిష్కరించండి.. సబితా ఇంద్రారెడ్డికి కేటీఆర్ ఆదేశం

Ktr : ఆ సమస్యను వెంటనే పరిష్కరించండి.. సబితా ఇంద్రారెడ్డికి కేటీఆర్ ఆదేశం

Ktr : హైదరాబాద్‌ నిజాం కాలేజ్‌లో విద్యార్థుల ఆందోళనపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. హాస్టల్‌ సౌకర్యం కల్పించాలని కోరుతూ అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ సమస్యపై కేటీఆర్‌ తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చించారు. విద్యార్థుల ఆందోళనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరించాలని సబితా ఇంద్రారెడ్డికి కేటీఆర్ సూచించారు. తాను ఇచ్చిన మాట ప్రకారం హాస్టల్‌ నిర్మాణం చేసి కాలేజీకి అందించిన తర్వాత కూడా ఈ వివాదం అనవసరమని […]

Munugode : ఫాంహౌజ్ ఎపిసోడే కొంపముంచిందా? లేదంటే, బీజేపీనే గెలిచేదా?

Big Stories

×