E-Paper
Advertisement
CM Revanth Reddy :  ప్రజాపాలనే లక్ష్యం.. రేపటి నుంచి ప్రత్యేక కార్యక్రమం.. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు..
Mancherial: మందమర్రిలో విషాదం.. తల్లీకూతుళ్ల ఆత్మహత్య..
TS Police Suspensions: ఇన్నాళ్లొక లెక్క.. ఇప్పుడొక లెక్క.. గీత దాటితే వేటే..
Winter Effect: తెలుగు రాష్ట్రాలను కమ్మేసిన పొగమంచు.. తెలంగాణలో పెరిగిన చలితీవ్రత

Winter Effect: తెలుగు రాష్ట్రాలను కమ్మేసిన పొగమంచు.. తెలంగాణలో పెరిగిన చలితీవ్రత

Winter Effect in Telugu States(Today’s news in telugu): తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత భారీగా పెరిగింది. రాష్ట్రమంతటా ఉష్టోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో..మంచు దుప్పిటి అలముకుంది. దీంతో జనం చలికి గజగజలాడుతున్నారు. వణికిస్తున్న చలికి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. రహదారులన్నీ మంచుతో కప్పేయడంతో వాహనదారులు ప్రయాణం చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు.ఎదురుగా వస్తున్న వాహనాలు కనపించలేనంతంగా మంచు పొగమంచు కమ్మేయడంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం, గూడూరు, కేసముద్రం, గార్ల మండలంలో […]

SI Suspend: మహిళతో అసభ్య ప్రవర్తన.. మియాపూర్ ఎస్సై సస్పెండ్..
Congress Counter: కాంగ్రెస్ కౌంటర్ అటాక్.. ఆరు నెలల్లో బీఆర్ఎస్ ఖాళీ..
Singareni Elections: సింగరేణి సమరం.. ప్రారంభమైన పోలింగ్
Bodhan Ex MLA Shakeel : ప్రజాభవన్ యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు.. పోలీసులు పాత్రపై అనుమానం
Girl Friend revenge in Drugs Case | బాయ్‌ఫ్రెండ్‌పై ప్రియరాలి పగ.. గంజాయి కేసులో పోలీసులు విస్తుపోయే నిజాలు!
CM Revanthreddy : ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. గంటసేపు చర్చలు..
Adilabad: పట్టపగలు.. నడిరోడ్డుపై యువకుడి హత్య
Nizamabad: టోల్ ప్లాజ్ వద్ద లారీ బీభత్సం.. నలుగురికి తీవ్రగాయాలు
E Challan: వాహన దారులకు గుడ్ న్యూస్.. పెండింగ్ చలాన్లపై రాయితీ.. నేటి నుంచే అమలు
Kishan Reddy :  లోక్ సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. హైదరాబాద్ కు అమిత్ షా రాక..

Kishan Reddy : లోక్ సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. హైదరాబాద్ కు అమిత్ షా రాక..

Kishan Reddy : లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ డబుల్‌ డిజిట్‌లో సీట్లను గెలుచుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శాసనసభ ఎన్నికల్లో ఆశించిన సీట్లు సాధించ లేక పోయిందన్నారు. అయితే 8 అసెంబ్లీ స్థానాలతో అద్భుతమైన విజయాలను బీజేపీ సొంతం చేసుకుందన్నారు. దాదాపు 30 లక్షల ఓట్లతో 14శాతం ఓట్లను సాధించడం సానుకూలమైన పరిణామమే అన్నట్లుగా వెళ్లడించారు. రాబోయే ఎన్నికల్లో మోడీని మూడోసారి గెలిపించేందుకు దేశ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజానీకం పార్లమెంట్‌ ఎన్నికల కోసం ఎదురుచూస్తోందన్నారు.

Big Stories

Advertisement
×