E-Paper
Advertisement

Implementation of 2 More Guarantees: మరో రెండు గ్యారంటీల అమలుకు సిద్ధం.. మహాలక్ష్మి పథకానికి జీవో జారీ!

Implementation of 2 More Guarantees: మరో రెండు గ్యారంటీల అమలుకు సిద్ధం.. మహాలక్ష్మి పథకానికి జీవో జారీ!
Advertisement

 

Implementation of two more guarantees in ts

Advertisement

Implementation of 2 more Guarantees in TS: తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అమల్లో ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అందించే మహాలక్ష్మి, ఆరోగ్య శ్రీ పథకాలతో పాటు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం అర్హులైనవారికి రూ. 500కే గ్యాస్‌ సిలిండర్ పథకం అమలుకు జీవో జారీ చేసింది.

ఫిబ్రవరి 27న మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. చేవెళ్ల బహిరంగ సభలో ప్రారంభించాల్సిన ఈ పథకాలు సచివాలయంలోనే ప్రారంభించాలని నిర్ణయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజా పాలన దరఖాస్తుదారుల్లో అర్హులైన మహిళలందరికీ ఈ రూ.500కే వంట గ్యాస్‌ పథకం అందించనున్నారు.

Advertisement

తెల్ల రేషన్ కార్డు ఉండి, 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్ ను వినియోగించే వారందరికీ ఈ పథకం వర్తిస్తుంది. మార్చి మొదటి వారం నుంచి విద్యుత్తు బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ గృహలక్ష్మి పథకం కింద జీరో బిల్లులు జారీ చేయనున్నారు.

Related News

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×