BigTV English

Road Accident: తప్పిన ప్రమాదం.. అదుపు తప్పి బ్రిడ్జ్‌ను ఢీకొన్న బస్సు.. ప్రయాణికులకు గాయాలు

Road Accident: తప్పిన ప్రమాదం.. అదుపు తప్పి బ్రిడ్జ్‌ను ఢీకొన్న బస్సు.. ప్రయాణికులకు గాయాలు

Road Accident: నేషనల్ హైవే 161 పై బస్సు ప్రమాదానికి గురైంది. సంగారెడ్డిజిల్లా ఆందోల్ మండలం కన్సంపల్లి వద్ద.. శుక్రవారం ఉదయం 10-11 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 60 మంది బస్సులో ఉన్నట్లు తెలుస్తోంది.


వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆందోల్ మండలం కన్సంపల్లి నేషనల్ హైవే 161 పై ప్రమాదవ శాత్తు బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Also Read:  ఆ భూముల సేకరణ నిలిపివేయండి.. సీఎం రేవంత్ ఆదేశం.. రైతుల ఆనందం


ఈ ప్రమాదానికి గల కారణం డ్రైవర్ నిర్లక్ష్యమా లేక సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా అన్న వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం నుంచి నుంచి సురిక్షితంగా బయటపడిన ప్రయాణికులను వేరే బస్సులో వారి గమ్య స్థానానాలకు తరలించారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×