BigTV English
Advertisement

Road Accident: తప్పిన ప్రమాదం.. అదుపు తప్పి బ్రిడ్జ్‌ను ఢీకొన్న బస్సు.. ప్రయాణికులకు గాయాలు

Road Accident: తప్పిన ప్రమాదం.. అదుపు తప్పి బ్రిడ్జ్‌ను ఢీకొన్న బస్సు.. ప్రయాణికులకు గాయాలు

Road Accident: నేషనల్ హైవే 161 పై బస్సు ప్రమాదానికి గురైంది. సంగారెడ్డిజిల్లా ఆందోల్ మండలం కన్సంపల్లి వద్ద.. శుక్రవారం ఉదయం 10-11 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 60 మంది బస్సులో ఉన్నట్లు తెలుస్తోంది.


వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆందోల్ మండలం కన్సంపల్లి నేషనల్ హైవే 161 పై ప్రమాదవ శాత్తు బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Also Read:  ఆ భూముల సేకరణ నిలిపివేయండి.. సీఎం రేవంత్ ఆదేశం.. రైతుల ఆనందం


ఈ ప్రమాదానికి గల కారణం డ్రైవర్ నిర్లక్ష్యమా లేక సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా అన్న వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం నుంచి నుంచి సురిక్షితంగా బయటపడిన ప్రయాణికులను వేరే బస్సులో వారి గమ్య స్థానానాలకు తరలించారు.

Related News

Journalists Safety: జర్నలిస్టుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు.. దాడులపై విచారణకు హై పవర్ కమిటీ ఏర్పాటు!

Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ హోరు.. కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్!

Fee Reimbursement: ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నిరసన విరమణ.. రేపటి నుంచి తెరచుకోనున్న కాలేజీలు

FATHI: ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురు.. వారం తర్వాతే సభకు అనుమతి

Maganti Gopinath: మాగంటి మరణంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే.. విచారణ ప్రారంభిస్తాం: సీఎం రేవంత్

Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ దారుణాలు.. ఆసుపత్రి సిబ్బందిపై కత్తులతో దాడి!

Nizamabad Encounter: రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలి.. NHRCని ఆశ్రయించిన రియాజ్ కుటుంబ సభ్యులు

Jubilee Hills By Elections: మాగంటి తల్లి ఆరోపణలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి: మంత్రి సీతక్క

Big Stories

×