BigTV English

Breaking News: గోదావరిలో ఆరుగురు యువకులు గల్లంతు..

Breaking News: గోదావరిలో ఆరుగురు యువకులు గల్లంతు..

Bhupalapally District News: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మేడిగడ్డ వద్ద గోదావరిలో పడి ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. మరో ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడినట్టు తెలుస్తోంది. గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.


వివరాలు ఇలా ఉన్నాయి. మహదేవపూర్ మండలం అంబాట్ పల్లి దగ్గరలో గల మేడిగడ్డ బ్యారేజీ ఎగువ ప్రాంతంలో గోదావరిలో ఆరుగురు విద్యార్థులు స్నానం చేసేందుకు వెళ్లారు. దీంతో గోదావరి దిగిన ఆరుగురు గల్లంతయ్యారు. దీనిలో ఇద్దరు సురక్షితంగా బయటపడినట్టు తెలుస్తోంది. గల్లంతైన వారందరూ 18 ఏళ్ల వయస్సు ఉన్నట్టు సమాచారం. వీరిలో నలుగురు అంబాట్ పల్లికి  చెందినవారు కాగా.. మరి ఇద్దరు మహముత్తారం మండలం కొర్లకుంటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ విషాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ALSO READ: Encounter: మళ్లీ భారీ ఎన్‌కౌంటర్.. దండకారణ్యంలో మెయిన్ టార్గెట్ అతడేనా?


Related News

Keesara News: సినిమా స్టైల్‌లో ఇంట్లోకి వెళ్లి.. నవవధువును ఈడ్చుకుంటూ కారులోకి..? వీడియో వైరల్

Fake APK App: హైదరాబాద్‌లో ఫేక్ ఏపీకే యాప్‌ల ఘరానా మోసం.. రూ.4.85 లక్షలు ఖేల్ ఖతం, దుకాణం బంద్..

Formula-E Race Case: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు.. ఇద్దరు ఐఏఎస్ లపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు

Telangana Group-1 Exam: టీజీపీఎస్సీకి హైకోర్టులో రిలీఫ్.. తెలంగాణ గ్రూప్-1 నియామకాలకు గ్రీన్‌సిగ్నల్

Hyderabad News: జూబ్లీహిల్స్ బైపోల్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు, ఇంకా భ్రమల్లో ఆ పార్టీ

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Big Stories

×