BigTV English
Advertisement

Breaking News: గోదావరిలో ఆరుగురు యువకులు గల్లంతు..

Breaking News: గోదావరిలో ఆరుగురు యువకులు గల్లంతు..

Bhupalapally District News: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మేడిగడ్డ వద్ద గోదావరిలో పడి ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. మరో ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడినట్టు తెలుస్తోంది. గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.


వివరాలు ఇలా ఉన్నాయి. మహదేవపూర్ మండలం అంబాట్ పల్లి దగ్గరలో గల మేడిగడ్డ బ్యారేజీ ఎగువ ప్రాంతంలో గోదావరిలో ఆరుగురు విద్యార్థులు స్నానం చేసేందుకు వెళ్లారు. దీంతో గోదావరి దిగిన ఆరుగురు గల్లంతయ్యారు. దీనిలో ఇద్దరు సురక్షితంగా బయటపడినట్టు తెలుస్తోంది. గల్లంతైన వారందరూ 18 ఏళ్ల వయస్సు ఉన్నట్టు సమాచారం. వీరిలో నలుగురు అంబాట్ పల్లికి  చెందినవారు కాగా.. మరి ఇద్దరు మహముత్తారం మండలం కొర్లకుంటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ విషాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ALSO READ: Encounter: మళ్లీ భారీ ఎన్‌కౌంటర్.. దండకారణ్యంలో మెయిన్ టార్గెట్ అతడేనా?


Related News

Maganti Gopinath: గోపినాథ్ మరణంపై సీబీఐ విచారణ కోరుతూ గోపినాథ్ బాధితుల డిమాండ్

Jubilee Hills Elections: ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. బహిరంగ సభలు, ప్రసంగాలపై నిషేధం

Jubilee Hills Elections: మూడేళ్ల అభివృద్ధికి కాంగ్రెస్‌ను గెలిపించండి.. ఓటర్లకు మంత్రుల పిలుపు

Medak District: దారుణం.. రెండు నెలల కూతురిని ట్రాక్టర్ టైర్ల కింద పడేసిన కసాయి తల్లి

Four Legged Rooster: అయ్య బాబోయ్.. ఈ కోడిపుంజుకు 4 కాళ్లు.. బరిలోకి దింపితే కత్తి ఎక్కడ కట్టాలి..

Maganti Family Dispute: బీఆర్ఎస్ మాజీ మంత్రి నన్ను బెదిరించారు.. మాగంటి కుమారుడి సంచలన వ్యాఖ్యలు!

Jagtial: జగిత్యాల జిల్లాలో వ్యక్తి అనుమానాస్పద మృతి.. గుప్త నిధుల కోసం నరబలి ఇచ్చారని స్థానికుల ఆరోపణలు!

Cold Weather: వణుకుతున్న తెలంగాణ.. ఈ నవంబర్ ఎలా ఉండబోతుందంటే..

Big Stories

×