E-Paper
Advertisement

BRS: కేజ్రీవాల్ చెబితే బీఆర్ఎస్‌కు 75 కోట్లు ఇచ్చా.. తీహార్ జైల్ ఖైదీ సుఖేష్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు..

BRS: కేజ్రీవాల్ చెబితే బీఆర్ఎస్‌కు 75 కోట్లు ఇచ్చా.. తీహార్ జైల్ ఖైదీ సుఖేష్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు..
Advertisement
Sukesh ChandraShekar

BRS: బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. మనీలాండరింగ్‌ కేసులో తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెబితే.. తాను బీఆర్ఎస్‌కు 75 కోట్లు ఇచ్చానని చెప్పారు.

ఒక్కోసారి 15 కోట్లు చొప్పున.. మొత్తం ఐదుసార్లు 75 కోట్లు ఇచ్చానని షాకింగ్ విషయం చెప్పారు. ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీసు ముందు పార్కింగ్ చేసిన రేంజ్ రోవర్ కారులో ఉన్న ఏపీ అనే వ్యక్తికి తాను ఆ డబ్బులు అందించానని చెప్పుకొచ్చారు.

Advertisement

సీఎం కేజ్రీవాల్, మాజీ మంత్రి సత్యేంద్రజైన్ చెబితేనే తాను ఆ 75 కోట్లను బీఆర్ఎస్‌ వ్యక్తికి ఇచ్చానని సుఖేష్ అంటున్నారు.

తన దగ్గర కేజ్రీవాల్‌తో చేసిన వాట్సాప్ చాటింగ్ ఉందని.. త్వరలోనే దాన్ని బహిర్గతం చేస్తానని అన్నారు.

Advertisement

వాట్సాప్ చాటింగ్ మొత్తం కోడ్ పదాలతో ఉంటుందని తెలిపారు. 15 కోట్లు ఇవ్వాలనే విషయాన్ని 15 కేజీల నెయ్యి అంటూ కేజ్రీవాల్ తనతో చాట్ చేశారని అన్నారు. ఆ మొత్తం చాటింగ్ బయటకి తీస్తే.. 700 పేజీలు ఉంటుందని చెప్పారు. కేజ్రీవాల్ అవినీతి, అక్రమాలకు ఇది టీజర్ మాత్రమేనని, త్వరలోనే మరిన్ని అక్రమాలు బయటపెడతానని అన్నారు సుఖేష్ చంద్రశేఖర్. అయితే, అతని మాటల్లో నిజమెంత అనేది తేలాల్సిఉంది.

సుఖేష్ చంద్రశేఖర్ ఆరోపణలను బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు. ఇదంతా బీజేపీ గేమ్ ప్లాన్ అని, అమిత్ షా రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే సుఖేష్ మాట్లాడుతున్నాడని మండిపడుతున్నారు. జైల్లో ఉన్న దొంగ.. బీజేపీ తోలుబొమ్మగా మారాడని అంటున్నారు.

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×