E-Paper
Advertisement

అసెంబ్లీ సమావేశాల వేళ రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

అసెంబ్లీ సమావేశాల వేళ రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Maheshwar Reddy: అన్ని వర్గాల ప్రజలని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని బిగ్ టివి తో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, విద్యార్థుల ఫీజ్ రీయంబర్స్ మెంట్, అవినీతి అక్రమాలపై ప్రభుత్వాన్ని సభలో నిలదీస్తాంమని హెచ్చరించారు.

అసెంబ్లీలో ఏండగడతామ్..

సభను నడపడానికి ఈ ప్రభుత్వం భయపడుతుందని, 15 రోజుల పాటు సభని నడపాలని మేము డిమాండ్ చేస్తాంమని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. రేపటి నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రజలని ప్రభుత్వం మోసం చేస్తున్న తీరుని అసెంబ్లీలో ఎండగడతాం అని అన్నారు.

Advertisement

Also read: ఒంటరిగా ఉన్నప్పుడు అలాంటి పనులు చేస్తా – అక్కినేని సుమంత్

కాంగ్రెస్ 1000 రోజుల పాలన..

రాష్ట్రాని దోచుకుంటున్న తీరు.. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలపై ప్రశ్నిస్తాంమని, విద్యార్థుల అవస్థలు, కాంగ్రెస్ 1000 రోజుల పాలన పై ప్రశ్నిస్తామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, అధికారంలోకి రాకముందు.. వచ్చిన తరువాత చేస్తున్న వాటిని సభలో నిలదీస్తామని, 22ఏ పై ఆధారాలతో సహా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాంమని ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Advertisement

Also read: నకిలీ హిజ్రా మాఫియా పై డీజీపీ ఉక్కుపాదం.. సంచలన ఆదేశాలు జారీ!

Tags

Related News

మీ కోడళ్లకు ఇలాగే జరిగితే ఊరుకుంటారా.. డీజీపీ పై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!

3 ఏళ్ల బాబు మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. కిడ్నాప్ చేసింది వాళ్లే

నకిలీ హిజ్రా మాఫియా పై డీజీపీ ఉక్కుపాదం.. సంచలన ఆదేశాలు జారీ!

తల్లి పదవి పోయిందని సుస్మిత ఏడుపు.. సీఎం రేవంత్‌పై సంచలన వ్యాఖ్యలు

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు.. బూతు పురాణం అంటూ ఫైర్

జూబ్లీహిల్స్ కారా కారా పబ్బులో యువకులు హల్చల్.. పబ్ గొడవలో ఓ కాంగ్రెస్ ఎంపీ కుమారుడు?

పగలు రైతుల వేషం.. రాత్రి వేళ మోటార్ల చోరీ.. జనగామలో దొంగల ముఠా అరెస్ట్!

Big Stories

Advertisement
×