E-Paper
Advertisement

Khammam : మంత్రులకు ఘనస్వాగతం.. కాంగ్రెస్‌ సర్కార్‌ ఏర్పాటుతో జిల్లాల్లో సందడి..

Khammam :  మంత్రులకు ఘనస్వాగతం..  కాంగ్రెస్‌ సర్కార్‌ ఏర్పాటుతో జిల్లాల్లో సందడి..
Advertisement

Khammam : తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌ కొలువుదీరండంతో నేతల హడావుడి కొనసాగుతోంది. ప్రజా క్షేత్రపోరులో సత్తా చాటిన నేతల విజయాలతో సంబరాలు జరుపుకున్న పార్టీ శ్రేణులు.. ఇప్పుడు జిల్లాలకు మంత్రుల రాకతో సందడి చేస్తున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా ఫ్లెక్సీలు పెట్టారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మంకు చెందిన ముగ్గురు మినిస్టర్లు జిల్లాకు వెళ్లడంతో వారికి ఘనస్వాగతం పలికారు.

డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క కీలక పదవిని దక్కించుకున్నారు. అలాగే.. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ, చేనేత శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర్‌రావు తమ నియోజకవర్గాలకు వెళ్తున్నారు. దీంతో హస్తం శ్రేణులు వారికి భారీగా ఘన స్వాగతం పలికాయి. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.

Advertisement

ఖమ్మం జిల్లా సరిహద్దు కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పారు. నాయకన్ గూడెం వద్ద నుంచి ఖమ్మం చేరుకున్న మంత్రులు.. కొత్తగూడెం వెళ్లి అక్కడ నుండి భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు

Tags

Related News

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆపై ప్రభుత్వం ప్రకటన

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

Big Stories

Advertisement
×