BigTV English
Advertisement

Revising Arogyasree Treatment Prices: ఆరోగ్యశ్రీ చికిత్స ధరలను సవరించిన ప్రభుత్వం.. ఆ వివరాలివే..

Revising Arogyasree Treatment Prices: ఆరోగ్యశ్రీ చికిత్స ధరలను సవరించిన ప్రభుత్వం.. ఆ వివరాలివే..

Revising Arogyasree treatment Prices(TS today news): రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ చికిత్సల ధరలను ప్రభుత్వం సవరించింది. 1,375 ప్యాకేజీల ధరలు సవరిస్తూ జీవో 30ని తాజాగా విడుదల చేసింది. మిగిలిన 297 ప్యాకేజీ ధరల్లో ఎటువంటి మార్పు లేదని అందులో స్పష్టం చేసింది.


Also Read: జల్‌శక్తి మంత్రితో రేవంత్ భేటీ.. జల్‌జీవన్ మిషన్ నిధులు కేటాయించాలని వినతి

Pension For Padma awardees
Pension For Padma awardees

ఇదిలా ఉంటే.. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి రూ. 25 వేల పెన్షన్ అందించనున్నది. ఇందుకు సంబంధించిన జీవోను జారీ చేసింది. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. కనుమరుగు అవుతున్న కళలను గుర్తించి, వాటిని భవిష్యత్ తరాలకు అందించే కళాకారులను ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.


కాగా, ఇటీవల పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్పకు ప్రతీ నెలా రూ. 25 వేల ప్రత్యేక పెన్షన్ ను మంజూరు చేస్తూ జీవోను జారీ చేశారు. అంతేకాకుండా.. పద్మ విభూషన్, పద్మశ్రీ పురస్కార విజేతలకు సన్మాన కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ. 25 వేల పింఛన్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇచ్చిన మాటకు కట్టుబడి తాజాగా ఉత్తర్వులు జారీ చేశామంటూ మంత్రి పేర్కొన్నారు. భాష, సాంస్కృతిక శాఖ ద్వారా వీరికి పెన్షన్ డబ్బులు నేరుగా వారి అకౌంట్లలో ప్రభుత్వం జమ చేయనున్నదని తెలిపారు.

Related News

Joint Collector: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. జాయింట్ కలెక్టర్ పదవి రద్దు, ఇక ఎఫ్ఎస్ఓలుగా..?

Sri Chaitanya School: శేరిలింగంపల్లిలో శ్రీ చైతన్య స్కూల్ సీజ్.. భవన నిర్మాణంలో ఉల్లంఘనలు..!

Telangana Liquor Shop: మద్యం షాపులకు భారీగా ధరఖాస్తులు.. అత్యధికంగా ఆ జిల్లాలోనే

Yadadri Bhuvanagiri: కలెక్టర్ చేపట్టిన వినూత్న కార్యక్రమం.. సక్సెస్ అయిన ఉద్యోగవాణి

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. 34 శాతం ముస్లిం ఓట్లన్నీ కాంగ్రెస్ వైపేనా..? సర్వేలు ఏం చెబుతున్నాయంటే?

Hyderabad News: 8 ఏళ్ల పోరాటం.. హైడ్రా సాకారం, ఆనందంలో ప్లాట్ యజమానులు

Weather News: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం, కాసేపట్లో కుండపోత వాన

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. పోటీలో 58 మంది అభ్యర్థులు

Big Stories

×