E-Paper
Advertisement

మీ సేవా కేంద్రాల్లో పెరిగిన ఛార్జీలు.. రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి కొత్త ధరలు

మీ సేవా కేంద్రాల్లో పెరిగిన ఛార్జీలు.. రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి కొత్త ధరలు
Advertisement

Mee Seva: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవ కొత్త రుసుములు అమల్లోకి వచ్చాయి. ఇక పై మీ సేవ సేవలకు కొత్త రేట్లు పాత చార్జీలతో పోల్చవద్దని మీ సేవా అధికారులు పేర్కోన్నారు. దీనకి రాష్ట్రంలొని ప్రజలందరు సహకరించాలని అధికారులు పేర్కొన్నారు. కొత్త చార్జీలకు వినియోగదారులు సహకరించాలని జిల్లా మీసేవ అధ్యక్షులు, కార్యదర్శుల విజ్ఞప్తిచేశారు.

సందేహలు వద్దు

రాష్ట్రలోని ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి మీ సేవ సేవలపై కొత్త చార్జీలు అమలులోకి వచ్చాయి. దీంతో గతంలో కంటే ప్రస్తుతం సేవల రుసుముల్లో మార్పులు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. దీంతో వినియోగదారులు పాత చార్జీలతో పోల్చి సందేహాలు వ్యక్తం చేయకుండా, ప్రభుత్వం నిర్ణయించిన తాజా రుసుములను చెల్లించి సహకరించాలని జిల్లా మీసేవ అధ్యక్షులు సితారే క్షేవిన్ (రాజ్) విజ్ఞప్తి చేసారు.

Advertisement

Also Read: కొత్త చట్టంతో.. సంబరాలు చేసుకుంటున్న మహబూబ్‌నగర్ బార్ అసోసియేషన్ సభ్యులు

ప్రభుత్వానికి ధన్యవాదాలు..

వినియోగదారులు మేము నిన్నే అప్లై చేసాం, అంత ఛార్జ్ లేదు.. మా ఫ్రెండ్స్, బంధువులు తక్కువ చెల్లించారు. వంటి అపోహలు పెట్టుకోకుండా, ప్రభుత్వం తాజా చార్జీలను గమనించి మీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ఇన్నేళ్లుగా పెంపు లేకుండా ఉన్న మీసేవ సేవల చార్జీలను పెంచినందుకు, రాష్ట్ర ప్రభుత్వానికి మీ సేవ కేంద్రాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని ప్రభుత్వానికి మీ సేవా అధికారులు తెలిపారు.

Advertisement

Also Read: Fuel Hike: వాహనదారులకు షాక్.. భారీగా పెరిగిన ప్రీమియం పెట్రోల్.. లీటర్‌పై ఎంతంటే?

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×