E-Paper
Advertisement

మీ సేవా కేంద్రాల్లో పెరిగిన ఛార్జీలు.. రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి కొత్త ధరలు

మీ సేవా కేంద్రాల్లో పెరిగిన ఛార్జీలు.. రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి కొత్త ధరలు
Advertisement

Mee Seva: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవ కొత్త రుసుములు అమల్లోకి వచ్చాయి. ఇక పై మీ సేవ సేవలకు కొత్త రేట్లు పాత చార్జీలతో పోల్చవద్దని మీ సేవా అధికారులు పేర్కోన్నారు. దీనకి రాష్ట్రంలొని ప్రజలందరు సహకరించాలని అధికారులు పేర్కొన్నారు. కొత్త చార్జీలకు వినియోగదారులు సహకరించాలని జిల్లా మీసేవ అధ్యక్షులు, కార్యదర్శుల విజ్ఞప్తిచేశారు.

సందేహలు వద్దు

రాష్ట్రలోని ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి మీ సేవ సేవలపై కొత్త చార్జీలు అమలులోకి వచ్చాయి. దీంతో గతంలో కంటే ప్రస్తుతం సేవల రుసుముల్లో మార్పులు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. దీంతో వినియోగదారులు పాత చార్జీలతో పోల్చి సందేహాలు వ్యక్తం చేయకుండా, ప్రభుత్వం నిర్ణయించిన తాజా రుసుములను చెల్లించి సహకరించాలని జిల్లా మీసేవ అధ్యక్షులు సితారే క్షేవిన్ (రాజ్) విజ్ఞప్తి చేసారు.

Advertisement

Also Read: కొత్త చట్టంతో.. సంబరాలు చేసుకుంటున్న మహబూబ్‌నగర్ బార్ అసోసియేషన్ సభ్యులు

ప్రభుత్వానికి ధన్యవాదాలు..

వినియోగదారులు మేము నిన్నే అప్లై చేసాం, అంత ఛార్జ్ లేదు.. మా ఫ్రెండ్స్, బంధువులు తక్కువ చెల్లించారు. వంటి అపోహలు పెట్టుకోకుండా, ప్రభుత్వం తాజా చార్జీలను గమనించి మీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ఇన్నేళ్లుగా పెంపు లేకుండా ఉన్న మీసేవ సేవల చార్జీలను పెంచినందుకు, రాష్ట్ర ప్రభుత్వానికి మీ సేవ కేంద్రాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని ప్రభుత్వానికి మీ సేవా అధికారులు తెలిపారు.

Advertisement

Also Read: Fuel Hike: వాహనదారులకు షాక్.. భారీగా పెరిగిన ప్రీమియం పెట్రోల్.. లీటర్‌పై ఎంతంటే?

Related News

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

సీఎం ఛాన్స్ వస్తే.. ఆ దేవుడు కూడా ఆపలేడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కూతురు మాట్లాడితే నాపై చర్యలా? ముందు సీఎంపై చర్య తీసుకోవాలి-కొండా సురేఖ

సెక్రటేరియట్ భద్రత అధికారులకు మంత్రి మాస్ వార్నింగ్.. మళ్లీ రిపీట్ కావొద్దంటూ ఫైర్!

ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులకు.. తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్..!

కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై కేటీఆర్ విసుర్లు, జెన్ జీ పేరు ప్రస్తావిస్తూ, ట్రోల్ చేయకుండా

తెలంగాణలో 1000 రోజుల పాలన.. సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ పోస్ట్, ప్రయాణంలో తోడుగా నిలిచిన..

తెలంగాణ రాజకీయాల్లో డిజిటల్ వార్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐ పోస్టర్లు, ఇవే రాజకీయాలంటూ ప్రజల చర్చ

Big Stories

Advertisement
×