E-Paper
Advertisement

Telangana : తెలంగాణలో భానుడి విశ్వరూపం.. వడగాల్పులతో జనం ఉక్కిరి బిక్కిరి..

Telangana : తెలంగాణలో భానుడి విశ్వరూపం.. వడగాల్పులతో జనం ఉక్కిరి బిక్కిరి..
Advertisement

Telangana : తెలంగాణ నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఎండ తీవ్రత అమాంతం పెరిగింది. మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో ఆదివారం అత్యధికంగా 45.9 డిగ్రీల సెంట్రీగేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే 3 రోజులు ఎండల తీవ్రత మరింత పెరిగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. చాలా చోట్ల ఉష్టోగ్రతలు 45 డిగ్రీల ఉష్ణోగతలు దాటే అవకాశం ఉందని ప్రకటించింది. హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.

రాష్ట్రంలోని 14 జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉంది. కరీంనగర్‌, జనగామ, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌, హనుమకొండ, కరీంనగర్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల , కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.

Advertisement

కొన్ని రోజుల క్రితం వరకు పగటివేళ ఎండలు దంచికొట్టినా.. రాత్రి వేళ మాత్రం చలిగాలులు వీచేవి. కానీ ప్రస్తుతం పగటి పూట ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. అలాగే రాత్రి వేళ ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×