E-Paper
Advertisement

Panjagutta accident: హైదరాబాద్ పంజాగుట్టు.. బైక్‌ని ఢీకొట్టిన టెంపో, కూతురు మృతి.. ఆపై

Panjagutta accident: హైదరాబాద్ పంజాగుట్టు.. బైక్‌ని ఢీకొట్టిన టెంపో, కూతురు మృతి.. ఆపై

Panjagutta accident: హైదరాబాద్‌లోని పంజాగుట్ట పరిసరాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను టెంపో ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మణుగూరుకి చెందిన ఎస్పీఎఫ్ ఎస్ఐ శంక్రరావు.. సోమవారం ఉదయం తన కూతుర్ని ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. బేగంపేట నుంచి పంజాగుట్టలోని ఓ ఆసుపత్రికి తీసుకొస్తున్నాడు.

లైఫ్ స్టయల్ షాపింగ్ ప్రాంతానికి రాగానే శంకరావు డ్రైవ్ చేస్తున్న బైక్‌ను వెనుక నుంచి వచ్చిన టెంపో బలంగా ఢీ కొట్టింది. స్పాట్‌లో శంక్రరావు కూతురు ప్రసన్న మృతి చెందింది. ఈ ఘటనలో శంకర్రావు తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ALSO READ: టీపీసీసీ కొత్త చీఫ్‌గా మహేశ్‌కుమార్ గౌడ్..నేడో, రేపో ప్రకటన!

ప్రసన్న మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టెంపో వాహనాన్ని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. టెంపో డ్రైవర్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

 

Related News

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

Big Stories

×