E-Paper
Advertisement

Munugode : మునుగోడు.. రాహుల్ జోడో యాత్రతో కాంగ్రెస్ నేతల్లో మరింత జోష్..

Munugode : మునుగోడు.. రాహుల్ జోడో యాత్రతో కాంగ్రెస్ నేతల్లో మరింత జోష్..

Munugode : ఓపైపు మునుగోడు బైఎలక్షన్స్.. మరోవైపు రాహుల్ భారత్ జోడో యాత్ర. ఈ రెండూ ఒకేసారి సమన్వయం చేసి గెలుపును మరింత సునాయాసం చేసుకొనే దిశగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమాయత్తం అవుతన్నారు. టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ప్రస్తుతం మునుగోడు ప్రచారంలో బిజీగా ఉన్నారు. నవంబర్ 3న మునుగోడు ఉపఎన్నికలు జరుగనున్నాయి. అటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఈ నెల 23 నుంచి నవంబర్ 13 వరకు తెలంగాణలో కొనసాగనుంది. అయితే రాహుల్ జోడో యాత్రను మునుగోడు నుంచే మొదలుపెట్టనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెళ్లడించాయి.

ఇప్పటికే రాహుల్‌ గాంధీకి జోడోయాత్రలో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. తమిళనాడు, కేరళ, కర్నాటకలో రాహుల్‌కు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. యువత, పిల్లలు, మహిళలు రాహుల్‌తో సెల్ఫీ దిగేందుకు పోటీపడుతున్నారు. జోడో యాత్ర రాహుల్ పొలిటికల్ కెరీర్‌కు మంచి బూస్ట్ ఇస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మునుగోడు నుంచి తెలంగాణలో రాహుల్ పాదయాత్ర ప్రారంభమవుతే.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు.. మునుగోడు కాంగ్రెస్ జెండా మళ్లీ రెపరెపలాడ్డానికి మరింత దోహదం చేస్తున్నట్లు పలువురు అభిప్రయాపడుతున్నారు.

Related News

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

Big Stories

×