E-Paper
Advertisement

Medaram Jathara: వనదేవతల వనప్రవేశం.. చిలకల గుట్టకు సమ్మక్క.. కన్నెపల్లి ఆలయానికి సారలమ్మ..

Medaram Jathara: వనదేవతల వనప్రవేశం.. చిలకల గుట్టకు సమ్మక్క.. కన్నెపల్లి ఆలయానికి సారలమ్మ..

Medaram Jathara

Medaram Jathara: నాలుగు రోజులు అట్టహాసంగా సాగిన మేడారం సమ్మక్క సారక్క జాతర ముగిసింది. వనం నుంచి వచ్చిన దేవతలను రాత్రి తిరిగి వన ప్రవేశం చేశారు. అమ్మలు వనానికి చేరే సమయంలో చిరుజల్లులు ఆహ్వానం పలికాయి.  జాతర ప్రాంగణంలో విద్యుత్ దీపాలను ఆర్పేసి.. వెన్నెల కాంతిలో గద్దెల వద్ద తుది పూజలు సాంప్రదాయ పద్దతిలో పూజారులు నిర్వహించారు. ఈ ఘట్టంతో మహాజాతర పరిసమాప్తం అయ్యింది.

పూజల అనంతరం  వనదేవతల వన ప్రవేశం మొదలయ్యింది. అనంతరం సమ్మక్కను చిలకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లి ఆలయానికి, పగిడిద్దరాజును మహబూబబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు, గోవిందరాజును ఏటూరు నాగారం మండలం కొండాయ్ గ్రామానికి పూజారులు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ప్రక్రియతో జాతర ముగిసింది. అయితే ఈక్రతువును చూడాడానికి లక్షలాది మంది భక్తులు ఈ ఒక్క రోజే మేడారానికి పోటెత్తి వెళ్లారు. ఇలా భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు.

Read More: ధరణి సమస్యలను త్వరగా పరిష్కరించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం..

ఈ మూడు రోజులు వనదేవతలను దర్శించుకున్న భక్తులు చివరి ఆఖరి ఘట్టాన్ని తమ మదిలలో చెరగని ముద్రలా వేసుకున్నారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుడా పోలీసు శాఖ బందోబస్తు నిర్వహించింది.

 

Tags

Related News

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Big Stories

×