BigTV English

Uttam Kumar Reddy: కేసీఆర్ మేడిగడ్డకు వెళ్లాలి.. మంత్రి ఉత్తమ్

Uttam Kumar Reddy: కేసీఆర్ మేడిగడ్డకు వెళ్లాలి..  మంత్రి ఉత్తమ్

Uttam Kumar Reddy


Uttam Kumar Reddy: బీఆర్ఎస్ నేతలను మేడిగడ్డ బ్యారేజీ పర్యటనను స్వాగతిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇంత భారీగా అవినీతి చేసిన కూడా మేడిగడ్డకు వెళ్తామంటున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన జలసౌధ సమావేశంలో ఆయన మాట్లాడారు.

బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ పర్యటనకు సహకరించాలని అధికారులను ఆదేశించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వారు తీరు ఉల్టా చోర్ సామెతను గుర్తు చేస్తోందన్నారు. బీఆర్ఎస్ మేడిగడ్డ పర్యటనకు కేసీఆర్ సైతం వెళ్లాలన్నారు. కుంగిన ఆనకట్ట సాక్షిగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టవద్దని నిపుణులు కమిటి సూచించిందన్నారు. వారి సూచనలు ఏ మాత్రం పట్టించుకోకుండా మేడిగడ్డ ప్రాజెక్టును నిర్మించారన్నారు.


కాళేశ్వరం రూపంలో రాష్ట్రంపై మోయలేని భారం మోపారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. స్వతంత్ర భారతంలో ఇంత భారీ అవినీతి గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. ప్రాజెక్టల విషయంలో బీఆర్ఎస్ సర్కారు అవినీతిని కాగ్ ఎండగట్టిందన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా వివరించిందని ఆయన అన్నారు.

 

Tags

Related News

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Hyderabad News: హైదరాబాద్‌ వాసులకు సూచన.. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్

Medaram: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Big Stories

×