BigTV English
Advertisement

Uttam Kumar Reddy: కేసీఆర్ మేడిగడ్డకు వెళ్లాలి.. మంత్రి ఉత్తమ్

Uttam Kumar Reddy: కేసీఆర్ మేడిగడ్డకు వెళ్లాలి..  మంత్రి ఉత్తమ్

Uttam Kumar Reddy


Uttam Kumar Reddy: బీఆర్ఎస్ నేతలను మేడిగడ్డ బ్యారేజీ పర్యటనను స్వాగతిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇంత భారీగా అవినీతి చేసిన కూడా మేడిగడ్డకు వెళ్తామంటున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన జలసౌధ సమావేశంలో ఆయన మాట్లాడారు.

బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ పర్యటనకు సహకరించాలని అధికారులను ఆదేశించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వారు తీరు ఉల్టా చోర్ సామెతను గుర్తు చేస్తోందన్నారు. బీఆర్ఎస్ మేడిగడ్డ పర్యటనకు కేసీఆర్ సైతం వెళ్లాలన్నారు. కుంగిన ఆనకట్ట సాక్షిగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టవద్దని నిపుణులు కమిటి సూచించిందన్నారు. వారి సూచనలు ఏ మాత్రం పట్టించుకోకుండా మేడిగడ్డ ప్రాజెక్టును నిర్మించారన్నారు.


కాళేశ్వరం రూపంలో రాష్ట్రంపై మోయలేని భారం మోపారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. స్వతంత్ర భారతంలో ఇంత భారీ అవినీతి గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. ప్రాజెక్టల విషయంలో బీఆర్ఎస్ సర్కారు అవినీతిని కాగ్ ఎండగట్టిందన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా వివరించిందని ఆయన అన్నారు.

 

Tags

Related News

Fee Reimbursement: ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నిరసన విరమణ.. రేపటి నుంచి తెరచుకోనున్న కాలేజీలు

FATHI: ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురు.. వారం తర్వాతే సభకు అనుమతి

Maganti Gopinath: మాగంటి మరణంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే.. విచారణ ప్రారంభిస్తాం: సీఎం రేవంత్

Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ దారుణాలు.. ఆసుపత్రి సిబ్బందిపై కత్తులతో దాడి!

Nizamabad Encounter: రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలి.. NHRCని ఆశ్రయించిన రియాజ్ కుటుంబ సభ్యులు

Jubilee Hills By Elections: మాగంటి తల్లి ఆరోపణలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి: మంత్రి సీతక్క

Jubilee Hills: మాగంటి డెత్ మిస్ట‌రీ.. జూబ్లీహిల్స్‌లో కేటీఆర్ చీప్ పాలిటిక్స్.. మరీ ఇంత దిగజారాలా..?

Jubilee Hills bypoll: జూబీహిల్స్‌ బైపోల్‌లో సైలెంట్ వేవ్ రాబోతుంది.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

Big Stories

×