BigTV English

Uttam Kumar Reddy: కేసీఆర్ మేడిగడ్డకు వెళ్లాలి.. మంత్రి ఉత్తమ్

Uttam Kumar Reddy: కేసీఆర్ మేడిగడ్డకు వెళ్లాలి..  మంత్రి ఉత్తమ్

Uttam Kumar Reddy


Uttam Kumar Reddy: బీఆర్ఎస్ నేతలను మేడిగడ్డ బ్యారేజీ పర్యటనను స్వాగతిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇంత భారీగా అవినీతి చేసిన కూడా మేడిగడ్డకు వెళ్తామంటున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన జలసౌధ సమావేశంలో ఆయన మాట్లాడారు.

బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ పర్యటనకు సహకరించాలని అధికారులను ఆదేశించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వారు తీరు ఉల్టా చోర్ సామెతను గుర్తు చేస్తోందన్నారు. బీఆర్ఎస్ మేడిగడ్డ పర్యటనకు కేసీఆర్ సైతం వెళ్లాలన్నారు. కుంగిన ఆనకట్ట సాక్షిగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టవద్దని నిపుణులు కమిటి సూచించిందన్నారు. వారి సూచనలు ఏ మాత్రం పట్టించుకోకుండా మేడిగడ్డ ప్రాజెక్టును నిర్మించారన్నారు.


కాళేశ్వరం రూపంలో రాష్ట్రంపై మోయలేని భారం మోపారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. స్వతంత్ర భారతంలో ఇంత భారీ అవినీతి గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. ప్రాజెక్టల విషయంలో బీఆర్ఎస్ సర్కారు అవినీతిని కాగ్ ఎండగట్టిందన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా వివరించిందని ఆయన అన్నారు.

 

Tags

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×