E-Paper
Advertisement
Vijayawada Satellite Stations: విజయవాడ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రాయనపాడు, గుణదలలో శాటిలైట్ స్టేషన్లు

Vijayawada Satellite Stations: విజయవాడ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రాయనపాడు, గుణదలలో శాటిలైట్ స్టేషన్లు

Vijayawada Satellite Stations: దేశంలో అత్యంత రద్దీగా రైల్వే స్టేషన్లలో ఒకటైన విజయవాడ జంక్షన్.. చాలా కాలంగా రద్దీ సమస్యను ఎదుర్కొంటుంది. తగినన్ని ప్లాట్‌ఫారాలు లేకపోవడం వల్ల రైళ్లు శివార్లలోనే నిలిచిపోతున్నాయి. సికింద్రాబాద్ నుంచి వచ్చే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం నుంచి వచ్చే చెన్నై ఎక్స్‌ప్రెస్ వంటి సర్వీసులు తరచుగా లేట్ అవ్వడానికి ఇదే కారణం. స్టేషన్‌లోకి రైలు రావడానికి శివారులో చాలాసేపు వేచి ఉండాల్సి వస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు దక్షిణ మధ్య రైల్వే రాయనపాడు, […]

Tuvalu:  ఈ దేశం వారంలో 3 రోజులు మాత్రమే కనిపిస్తుంది, మిగతా రోజులు మాయం.. ఎందుకంటే?
vehicle number plates: వాహనాల నెంబర్ ప్లేట్లకు ఉన్న రంగుల అర్థం తెలుసా..?
IRCTC TDR File: రైలు 3 గంటలు ఆలస్యమైందా? మీ డబ్బులు వాపస్..  IRCTCలో TDR ఫైలింగ్ గురించి తెలుసా?
Train Ticket Booking: ఇక మరింత వేగంగా ఆన్‌ లైన్ టికెట్ బుకింగ్, గుడ్ న్యూస్ చెప్పిన IRCTC!
Van Rani Toy Train: టూరిస్టులకు గుడ్ న్యూస్, ఐదేళ్ల తర్వాత వనరాణి మళ్లీ ప్రారంభం!
Vande Bharat Bed Sheets: వందే భారత్ స్లీపర్‌ లో కొత్త బెడ్ షీట్లు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!
Air India Shock: ఉచిత టికెట్లు ఇష్యూ.. షాకైన ఎయిరిండియా, ఆ ఉద్యోగులపై చర్యలు
Vande Bharat Sleeper: వందేభారత్ స్లీపర్ లో ఫ్లైట్ రేంజ్ ఫుడ్ సర్వీస్, ప్యాసింజర్స్ ఫిదా!
Railway Stations: ఒకే రాష్ట్రంలో 1000కిపైగా రైల్వే స్టేషన్లు.. నిజంగా ఇదో వండర్!
Vande Bharat vs Amrit Bharat: వందే భారత్ vs అమృత్ భారత్.. రెండు రైళ్ల మధ్య ఇన్ని తేడాలు ఉన్నాయా?
Telangana Railway Stations: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్, కళ్లు చెదిరేలా మారబోతున్న4 రైల్వే స్టేషన్లు!
Stone Thrown On Vande Bharat: సోషల్ మీడియాలో పాపులర్ కావాలని వందేభారత్‌పై రాళ్లు.. సీన్ కట్ చేస్తే..
Hyderabad New Trains: తెలంగాణ ప్రయాణికులకు రైల్వే భారీ కానుక.. మూడు కొత్త రెగ్యులర్ రైళ్లు ప్రారంభం

Hyderabad New Trains: తెలంగాణ ప్రయాణికులకు రైల్వే భారీ కానుక.. మూడు కొత్త రెగ్యులర్ రైళ్లు ప్రారంభం

హైదరాబాద్ నుంచి మరో మూడు కొత్త రెగ్యులర్ రైళ్లను కేంద్ర రైల్వేశాఖ అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికుల రద్దీ.. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటివరకు ప్రత్యేక రైళ్లుగా నడుస్తున్న సర్వీసులను శాశ్వత ప్రాతిపదికన నడిచేలా రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. కాచిగూడ – ట్యూటికోరిన్, హైదరాబాద్ – కన్యాకుమారి, చర్లపల్లి – షాలిమార్ మధ్య ఇవి రాకపోకలు సాగించనున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంలో ఇది కీలక అడుగుగా మారుతుంది. ఈ నిర్ణయంపై కేంద్ర మంత్రి […]

Big Stories

Advertisement
×