E-Paper
Advertisement

Bomb Threat Call: ఈ ఎక్స్‌ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు.. తీరా అంతా చెక్ చేస్తే?

Bomb Threat Call: ఈ ఎక్స్‌ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు.. తీరా అంతా చెక్ చేస్తే?
Advertisement

Bomb Threat Call: విశాఖ ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు బాంబు బెదిరింపు కాల్ చ్చింది. ముంబై నుంచి విశాఖ వచ్చే ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పెట్టామని అగంతకుడు ఫోన్ కాల్ చేశాడు. దీంతో పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు.

విశాఖ రైల్వే స్టేషన్‌కు రైలు చేరుకోగానే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో అధికారులు తనిఖీలు ప్రారంభించారు. రైలు S2లో అనుమానిత బ్యాగ్‌ను పోలీసులు గుర్తించారు. బ్యాగ్ తెరిచి చూడగా బట్టలు, సబ్బులు, ఆధార్ కార్డ్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. S2 లో వదిలేసిన బ్యాగు యూపీకి చెందిన శ్రీరామ్ తివారీగా పోలీసులు గుర్తించారు. బాంబు లేదని నిర్ధారణకు రావడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. జీఆర్పీ, టాస్క్ ఫోర్స్, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ట్రైన్ లో ఎలాంటి బాంబు లేదని అధికారులు నిర్ధారించారు.

Advertisement

ALSO READ: UPSC Notification: డిగ్రీ అర్హతతో యూపీఎస్సీ నుంచి భారీ నోటిఫికేషన్.. అప్లికేషన్ ఫీజు రూ.25 మాత్రమే

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×