BigTV English

Garib Rath Express: తగలబడ్డ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్.. తృటిలో తప్పిన ప్రాణనష్టం

Garib Rath Express: తగలబడ్డ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్.. తృటిలో తప్పిన ప్రాణనష్టం
Advertisement


Garib Rath Express: పంజాబ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లూథియానా నుంచి ఢిల్లీ వెళుతున్న గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 7.30 గంటలకు పంజాబ్ చేరుకోగా.. పంజాబ్ సిర్హింద్ జంక్షన్ సమీపంలో ట్రైన్ ఏసీ బోగిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ట్రైన్ ఆపి.. ప్రయాణికులను కిందికి దించారు. సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేదని రైల్వే శాఖ ప్రకటించింది.


Related News

Visakhapatnam: నిద్ర మత్తులో డ్రైవర్.. కొబ్బరి అమ్మే మహిళ పైకి లారీ

Pak vs Afghan: ఆఫ్ఘన్ క్రికెటర్లపై పాక్ దాడి.. ముగ్గురు క్రికెటర్లు మృతి

Crime News: నిజామాబాద్‌లో దారుణం.. కానిస్టేబుల్‌ను పొడిచి చంపిన దొంగ

Nims Hospital: నిమ్స్ హాస్పిటిల్‌లో వైద్య విద్యార్ధి మృతి.. హత్యా? ఆత్మహత్యా?

Wife Kills Husband: చీరనే ఉరితాడుగా మార్చిన భార్య.. అసలు ఏం జరిగింది..?

Bus Fire: ప్రైవేట్ బస్సులో మంటలు.. 29 మంది ప్రాణాలు కాపాడిన డ్రైవర్..

Road Incident: ఆగివున్న ఆటోను ఢీకొన్న మరో ఆటో.. ఒళ్లుగగుర్పాటు చేసే వీడియో

Big Stories

×