BigTV English

Visakhapatnam: నిద్ర మత్తులో డ్రైవర్.. కొబ్బరి అమ్మే మహిళ పైకి లారీ

Visakhapatnam: నిద్ర మత్తులో డ్రైవర్.. కొబ్బరి అమ్మే మహిళ పైకి లారీ
Advertisement


Visakhapatnam: విశాఖలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. గాజువాక సమతా నగర్ సమీపంలో ఓ భారీ లారీ అదుపు తప్పి కొబ్బరి బోండాలు అమ్మే మహిళ పైకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కి తరలించారు. యాక్సిడెంట్‌కు డ్రైవర్ నిద్రమత్తే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Garib Rath Express: తగలబడ్డ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్.. తృటిలో తప్పిన ప్రాణనష్టం

Pak vs Afghan: ఆఫ్ఘన్ క్రికెటర్లపై పాక్ దాడి.. ముగ్గురు క్రికెటర్లు మృతి

Crime News: నిజామాబాద్‌లో దారుణం.. కానిస్టేబుల్‌ను పొడిచి చంపిన దొంగ

Nims Hospital: నిమ్స్ హాస్పిటిల్‌లో వైద్య విద్యార్ధి మృతి.. హత్యా? ఆత్మహత్యా?

Wife Kills Husband: చీరనే ఉరితాడుగా మార్చిన భార్య.. అసలు ఏం జరిగింది..?

Bus Fire: ప్రైవేట్ బస్సులో మంటలు.. 29 మంది ప్రాణాలు కాపాడిన డ్రైవర్..

Road Incident: ఆగివున్న ఆటోను ఢీకొన్న మరో ఆటో.. ఒళ్లుగగుర్పాటు చేసే వీడియో

Big Stories

×