E-Paper
Advertisement

Anakapalle: ఎంత పని చేశావమ్మా!6 నెలల బిడ్డను చంపి.. తల్లి ఏం చేసిందంటే

Anakapalle: ఎంత పని చేశావమ్మా!6 నెలల బిడ్డను చంపి.. తల్లి ఏం చేసిందంటే
Advertisement

Anakapalle: అదనపు కట్నం వేధింపులు తాళలేక 6 నెలల బిడ్డను చంపి ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. అనకాపల్లి జిల్లా చోడవరంలోని కనకమహాలక్ష్మీ నగర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. పార్వతిపురం మన్యం జిల్లా గుమ్మిడ గ్రామానికి చెందిన వీణ, ఉమామహేశ్వరరావు.. 2024లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కట్నం కింద వీణ తల్లిదండ్రులు రూ. 20 లక్షలు ఇచ్చారు. ఉమామహేశ్వరరావు కేపీ అగ్రహారంలో ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తూ చోడవరంలో ఉంటున్నాడు. ఏడాది వరకు బాగానే ఉన్నారు. ఏడాది దాటిన తర్వాత అదనపు కట్నం తీసుకురావాలంటూ వీణను వేధించాడు. నిన్న ఉదయం వీణతో గొడవపడి , స్కూల్‌కి వెళ్లిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చి చూసే సరికి వీణ ఉరేసుకొని చనిపోయి కనిపించింది. సమాచారం తెలుసుకున్న వీణ కుటుంబసభ్యులు భర్త వేధింపుల వల్లే చనిపోయిందని ఆరోపిస్తూ.. ఉమామహేశ్వరరావును కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×