E-Paper
Advertisement

Anantapuram: జనరేటర్‌లో డెడ్‌బాడీ.. అసలేం జరిగిందంటే?

Anantapuram: జనరేటర్‌లో డెడ్‌బాడీ.. అసలేం జరిగిందంటే?
Advertisement

Anantapuram: అనంతపురం సాయినగర్‌లోని భారతీయ హాస్పిటల్‌లో మిస్టరీ ఘటన సంభవించింది. ఆసుపత్రి సిబ్బంది బయట ఉన్న జనరేటర్ నుండి దుర్వాసన రావడంతో జనరేటర్‌ను తెరిచి చూశారు. అందులో ఓ శవం ఉబ్బిపోయి, గుర్తుపట్టని స్థితిలో ఉండటంతో సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. జనరేటర్‌లో డెడ్ బాడీ పక్కనే ఇడ్లీ చెట్నీ పార్సెల్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చనిపోయిన వ్యక్తి మతిస్థితిమం లేని వ్యక్తి గా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి హాస్పిటల్ లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×