E-Paper
Advertisement

Anantapur: అదనపు కట్నం కోసం కానిస్టేబుల్ వేధింపులు.. తట్టుకోలేక భార్య సూసైడ్

Anantapur: అదనపు కట్నం కోసం కానిస్టేబుల్ వేధింపులు.. తట్టుకోలేక భార్య సూసైడ్
Advertisement

Anantapur:  అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లిలో విషాదం చోటుచేసుకుంది. అదనపు కట్నం వేధింపులు తట్టుకోలేక యమున అనే వివిహిత పరుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. రాప్తాడు నియోజకవర్గానికి చెందిన యమునను, చిన్నకుంటకు చెందిన అగ్నిమాపక కానిస్టేబుల్‌కు 2014 లో పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు గడిచాక భర్త ,అత్తమామలు ఎకరం పొలం కట్నం తీసుకురావాలని వేధించడం మెుదలుపెట్టారు. దీంతో యమున పోలీసులకు ఫిర్యాదు చేసినా, కౌన్సెలింగ్ తర్వాత వేధింపులు మళ్లీ మెుదలయ్యాయి. వేధింపులు తట్టుకోలేక యమున పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించింది. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యమున పిరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కుటుంబీకులు బెంగళూరుకు తరలించారు. యమున కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

 

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×