BigTV English
Advertisement

Wife Killed Husband: ప్రియుడితో కలిసి.. భర్తను ఉరేసి చంపిన భార్య

Wife Killed Husband: ప్రియుడితో కలిసి.. భర్తను ఉరేసి చంపిన భార్య


Chittoor: చిత్తూరు జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. భర్తను ప్రియుడితో కలిసి భార్య ఉరేసి చంపిన ఘటన సంతపేటలో చోటుచేసుకుంది. మెుదట భార్యకు సంతానం లేకపోవడంతో తులసి మునియమ్మతో వెంకటేష్‌కు రెండో వివాహం జరిగింది. అయితే మునియమ్మకు సురేష్ అనే వ్యక్తితో కొన్ని రోజులుగా వివాహిత సంబంధం కొనసాగుతోంది. ఇది తెలిసిన వెంకటేష్.. మునియమ్మను ప్రశ్నించాడు. దీంతో వెంకటేష్ అడ్డు తొలగించుకోవాలని మునియమ్మ స్కె్చ్ వేసింది. అక్టోబర్ 6న సాయంత్రం వెంకటేష్ ఇంట్లో నిద్రిసున్న సమయంలో ప్రియుడి సహాయంతో తాడుతో ఉరేసి హత్య చేసింది. వెంకటేష్ తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు వారి శైలిలో విచారణ కొనసాగించగా నిందితులు హత్య చేసినట్టు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.


Related News

Bhimavaram: మా అమ్మ, తమ్ముడు దెయ్యాలు అందుకే చంపేశా!

Ande Sri: అందెశ్రీ చివరి పాట..

Morning Star Travels Bus: మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదం.. ప్రయాణికులంతా..

Minister Savitha: ఆటో డ్రైవ‌ర్‌కి చుక్కలు చూపించిన మంత్రి స‌విత

Karimnagar: గుప్త నిధుల వేట..ఇంట్లోనే గుంత తవ్వి.. నరబలి!!

Gujarat ATS: హైదరాబాద్‌లో హై టెన్షన్.. పాతబస్తీలో ముగ్గురు టెర్రరిస్టులు అరెస్ట్

Sangareddy: అమీన్‌పూర్‌లో దారుణం.. అనుమానంతో భార్యను బ్యాట్‌తో కొట్టి.. స్పాట్ లోనే!

Telugu Student Dies in USA: తీవ్ర విషాదం.. అమెరికాలో బాపట్ల విద్యార్థిని మృతి

Big Stories

×