E-Paper
Advertisement

Wife Killed Husband: ప్రియుడితో కలిసి.. భర్తను ఉరేసి చంపిన భార్య

Wife Killed Husband: ప్రియుడితో కలిసి.. భర్తను ఉరేసి చంపిన భార్య
Advertisement

Chittoor: చిత్తూరు జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. భర్తను ప్రియుడితో కలిసి భార్య ఉరేసి చంపిన ఘటన సంతపేటలో చోటుచేసుకుంది. మెుదట భార్యకు సంతానం లేకపోవడంతో తులసి మునియమ్మతో వెంకటేష్‌కు రెండో వివాహం జరిగింది. అయితే మునియమ్మకు సురేష్ అనే వ్యక్తితో కొన్ని రోజులుగా వివాహిత సంబంధం కొనసాగుతోంది. ఇది తెలిసిన వెంకటేష్.. మునియమ్మను ప్రశ్నించాడు. దీంతో వెంకటేష్ అడ్డు తొలగించుకోవాలని మునియమ్మ స్కె్చ్ వేసింది. అక్టోబర్ 6న సాయంత్రం వెంకటేష్ ఇంట్లో నిద్రిసున్న సమయంలో ప్రియుడి సహాయంతో తాడుతో ఉరేసి హత్య చేసింది. వెంకటేష్ తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు వారి శైలిలో విచారణ కొనసాగించగా నిందితులు హత్య చేసినట్టు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×