E-Paper
Advertisement

Pak Attack: భారత్-ఆఫ్ఘాన్ స్నేహాన్ని తట్టుకోలేక.. కాబూల్‌పై పాక్ దాడి

Pak Attack: భారత్-ఆఫ్ఘాన్ స్నేహాన్ని తట్టుకోలేక.. కాబూల్‌పై పాక్ దాడి
Advertisement

Pakistan: పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగమంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్‌లో పర్యటిస్తున్న వేళ ఆ దేశం పై దాడి చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాల పేరుతో ఆఫ్ఘనిస్థాన్ రాజధాని అయినటువంటి కాబూల్ నగరంపై ఫైటర్ జెట్లతో విరుచుకు పడింది. వరుసబాంబు పేలుళ్ల శబ్ధాలతో కాబూల్ దద్దరిల్లిపోయింది. ఈ ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగలేదని తాలిబాన్ ప్రతినిధి ప్రకటన చేశారు. అమీర్ ఖాన్ ముత్తాఖీ పర్యటన సమయంలో ఈ దాడులు జరగడంతో అనుమానాలు ఏర్పడ్డాయి. భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ల స్నేహాన్ని పాకిస్తాన్ తట్టుకోలేకపోతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Related News

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

కర్నూలులో కదులుతున్న డీఎస్సీ డొంక

Big Stories

Advertisement
×