E-Paper
Advertisement

Pak Attack: భారత్-ఆఫ్ఘాన్ స్నేహాన్ని తట్టుకోలేక.. కాబూల్‌పై పాక్ దాడి

Pak Attack: భారత్-ఆఫ్ఘాన్ స్నేహాన్ని తట్టుకోలేక.. కాబూల్‌పై పాక్ దాడి

Pakistan: పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగమంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్‌లో పర్యటిస్తున్న వేళ ఆ దేశం పై దాడి చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాల పేరుతో ఆఫ్ఘనిస్థాన్ రాజధాని అయినటువంటి కాబూల్ నగరంపై ఫైటర్ జెట్లతో విరుచుకు పడింది. వరుసబాంబు పేలుళ్ల శబ్ధాలతో కాబూల్ దద్దరిల్లిపోయింది. ఈ ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగలేదని తాలిబాన్ ప్రతినిధి ప్రకటన చేశారు. అమీర్ ఖాన్ ముత్తాఖీ పర్యటన సమయంలో ఈ దాడులు జరగడంతో అనుమానాలు ఏర్పడ్డాయి. భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ల స్నేహాన్ని పాకిస్తాన్ తట్టుకోలేకపోతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Related News

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

Big Stories

×