E-Paper
Advertisement

Pak Attack: భారత్-ఆఫ్ఘాన్ స్నేహాన్ని తట్టుకోలేక.. కాబూల్‌పై పాక్ దాడి

Pak Attack: భారత్-ఆఫ్ఘాన్ స్నేహాన్ని తట్టుకోలేక.. కాబూల్‌పై పాక్ దాడి
Advertisement

Pakistan: పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగమంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్‌లో పర్యటిస్తున్న వేళ ఆ దేశం పై దాడి చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాల పేరుతో ఆఫ్ఘనిస్థాన్ రాజధాని అయినటువంటి కాబూల్ నగరంపై ఫైటర్ జెట్లతో విరుచుకు పడింది. వరుసబాంబు పేలుళ్ల శబ్ధాలతో కాబూల్ దద్దరిల్లిపోయింది. ఈ ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగలేదని తాలిబాన్ ప్రతినిధి ప్రకటన చేశారు. అమీర్ ఖాన్ ముత్తాఖీ పర్యటన సమయంలో ఈ దాడులు జరగడంతో అనుమానాలు ఏర్పడ్డాయి. భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ల స్నేహాన్ని పాకిస్తాన్ తట్టుకోలేకపోతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×