E-Paper
Advertisement

Robbery: బ్రిలియంట్ కాలేజీలో దుండగుల హల్‌చల్.. రూ. కోటి చోరీ

Robbery: బ్రిలియంట్ కాలేజీలో దుండగుల హల్‌చల్.. రూ. కోటి చోరీ
Advertisement

Hyderabad: హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్‌లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీ దోపిడికి గురైంది. గురువారం 3 ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన డబ్బులను బ్రిలియంట్ కాలేజీ లాకర్ లో జమ చేశారు. అదే రోజు అర్ధరాత్రి దుండగులు కాలేజి సేఫ్ లాకర్స్‌ను బ్రేక్ చేసి రూ.కోటి దోచుకెళ్లారు. అంతే కాకుండా 200 కెమెరాలు ఉన్న డివిఆర్‌ను సైతం ఎత్తికెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. కాలేజీలో కోటి రూపాయలు ఉండటంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×