E-Paper
Advertisement

Robbery: బ్రిలియంట్ కాలేజీలో దుండగుల హల్‌చల్.. రూ. కోటి చోరీ

Robbery: బ్రిలియంట్ కాలేజీలో దుండగుల హల్‌చల్.. రూ. కోటి చోరీ
Advertisement

Hyderabad: హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్‌లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీ దోపిడికి గురైంది. గురువారం 3 ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన డబ్బులను బ్రిలియంట్ కాలేజీ లాకర్ లో జమ చేశారు. అదే రోజు అర్ధరాత్రి దుండగులు కాలేజి సేఫ్ లాకర్స్‌ను బ్రేక్ చేసి రూ.కోటి దోచుకెళ్లారు. అంతే కాకుండా 200 కెమెరాలు ఉన్న డివిఆర్‌ను సైతం ఎత్తికెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. కాలేజీలో కోటి రూపాయలు ఉండటంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగమా.. ఎస్‌జీటీ ప్రభాకర్ నియామకం రేగుతున్న దుమారం!

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

Big Stories

Advertisement
×