E-Paper
Advertisement

Drugs Gang: హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా అరెస్ట్.. రూ.72కోట్లు విలువైన డ్రగ్స్ సీజ్

Drugs Gang: హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా అరెస్ట్.. రూ.72కోట్లు విలువైన డ్రగ్స్ సీజ్
Advertisement

Hyderabad: హైదరాబాద్ జీడి మెట్లలో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టును ఈగల్ టీం రట్టు చేసింది. జీడి మెట్లలోని సాయిదత్త రెసిడెన్సీలో నిందితులు ఉన్నట్టు సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఈగల్ టీం సిబ్బంది దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. ఈ సమయంలో వారి నుంచి 220 కిలోల ఎఫెడ్రిన్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ. 72 కోట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గతంలో శివరామకృష్ణ పలు కంపెనీల్లో పని చేస్తూ ఈజీ మనీ కోసం డ్రగ్స్ తయారీకి దిగినట్టు ఈగల్ టీం గుర్తించింది. నిందితులు శివరామకృష్ణ, ప్రసాద్‌తో పాటు మరో ఇద్దరిగా గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×