E-Paper
Advertisement

సెల్ ఫోన్‌కి బానిసలవుతున్న జనం..

సెల్ ఫోన్‌కి బానిసలవుతున్న జనం..
Advertisement

Digital Addiction: పిల్లల నుంచి పెద్దల వరకు.. ఫోన్ ఇప్పుడు అవసరం కాదు.. అలవాటుగా మారిపోయింది. ఛత్తీస్‌గఢ్‌లో 52 ఏళ్ల మహిళ రీల్స్ చూస్తుండగా పదేపదే నెట్‌వర్క్ పోవడంతో తీవ్ర అసహనానికి గురై.. ఆ తర్వాత విషం తీసుకుని ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు డిజిటల్ అడిక్షన్‌పై మరోసారి చర్చకు తెరలేపింది. అయితే నెట్‌వర్క్ అంతరాయమే ఆత్మహత్యకు కారణమా లేదంటే మరేదైనా ఉందా అన్నది ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఇక్కడ ఫోన్ వాడకం అవసరాన్ని దాటి.. అది లేకపోతే లైఫ్ కుదరదు అన్నట్లుగా మారిపోయాయ్. కేంద్ర ఆర్థిక సర్వే కూడా పిల్లల్లో డిజిటల్ అడిక్షన్.. చదువు, నిద్ర, ఏకాగ్రత, సామాజిక సంబంధాలపై ప్రభావం చూపుతోందని వార్నింగ్ ఇచ్చింది. మరి పిల్ల ఏడిస్తే ఫోన్ ఇచ్చేయడం.. భోజనం పెట్టేందుకు రీల్స్ చూపించడం.. ఇలాంటి పేరెంటింగ్‌ వద్దంటున్నారు. సెల్ ఫోన్ అవసరం.. కానీ ఫోన్‌కి బానిస కావడం మాత్రం ప్రమాదమే.

Tags

Related News

ఏపీ లోకల్ వార్.. చంపడమా? చావడమా?

ట్రాన్స్ జెండర్లకు వార్నింగ్.. అక్రమ వసూళ్లు చేస్తే తాట తీస్తాం!

చిన్న శ్రీను రాజీనామా వెనుక.. జడ్పీ పీఠమే కారణమా?

శుద్ధి రాజకీయం!

ఇట్స్ టైం టు చెక్.. సభ్యత్వాల రద్దు తప్పదా?

స్థానిక ఎన్నికలపై జగన్ మరో కొత్త స్కెచ్!

ఏపీ కాంగ్రెస్‌కు కొత్త ఇంచార్జి.. షర్మిలకు కొత్త ట్విస్ట్?

Big Stories

Advertisement
×