E-Paper
Advertisement

Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బస్సుకు మంటలు..

Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బస్సుకు మంటలు..
Advertisement

Delhi Airport: ఢిల్లీ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులను తీసుకొని ఓ బస్సు మూడో టర్మినల్ ఎయిర్ ఇండియా విమానం దగ్గరకు చేరుకుంది. ఈ క్రమంలో బస్సు వెనుక భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులో భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన ఎయిర్ పోర్టు సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. బస్సులో ఏసీ షార్ట్ సర్క్యూట్ ప్రాధమిక కారణంగా ఎయిర్ పోర్టు సిబ్బంది తెలిపారు.

Related News

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

కర్నూలులో కదులుతున్న డీఎస్సీ డొంక

వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ గరం

రివర్స్ అటాక్.. కొండా అవుట్..!

కౌంట్ డౌన్ షురూ.. హైకమాండ్ డెసిషన్ ఏంటి?

పెళ్లిళ్లు.. బంగారం.. ప్రధానీ మోదీ సంచలనం

Big Stories

Advertisement
×