BigTV English
Advertisement

Bus Accident: కర్నూలులో మరో ప్రమాదం.. లారీ బస్సు ఢీకొని..

Bus Accident: కర్నూలులో మరో ప్రమాదం.. లారీ బస్సు ఢీకొని..


Bus Accident: కర్నూల్ జిల్లాలో మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. బనగానపల్లెకి చెందిన పల్లెవెలుగు బస్సు తాడిపత్రికి వైపుగా వెళ్తుంది. నంద్యాల అవుకు రిజర్వాయర్ సమీపంలో వేగంగా వస్తున్న ఓ లారీ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. దీంతో ఆర్టీసీ బస్సు మధ్య భాగం పూర్తిగా ధ్వంసం అయ్యింది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని.. సహాయ చర్యలు చేపట్టి బాధితులను సమీపంలోని హాస్పిటల్ కి తరలించారు. ప్రమాదం లో ఒకరు మ‌ృతి చెందగా , ఏడుగురుకి తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం. మలుపు ఉన్న ప్రాంతంలో లారీ అదుపు చేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఆపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Bhadradri Kothagudem: కారులో షార్ట్ సర్క్యూట్‌.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు

Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బస్సుకు మంటలు..

Bus Accident: చిత్తూరులో ఘోర ప్రమాదం..రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని..

Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. బయటపడ్డ సంచలన వీడియో

Ap News:ఉమ్మడి నెల్లూరు, కృష్ణ జిల్లాల్లో భారీ వర్షాలు.. జలమయంగా మారిన రోడ్లు

Fire Accident : తిరుపతిలో కాలి బూడిదైన ప్రైవేట్ బస్సు.. 22 మంది ప్రయాణికులు సురక్షితం

Riyaz Encounter: రియాజ్ ఎన్‌కౌంటర్.. హాస్పిటల్‌లో ఏం జరిగింది?

Big Stories

×