BigTV English

Hyderabad News: సంచిలో మహిళ శవం.. చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో కలకలం

Hyderabad News: సంచిలో మహిళ శవం.. చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో కలకలం


Hyderabad: హైదరాబాద్ నగరంలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళను చంపి ఏకంగా రైల్వే ప్లాట్‌ ఫామ్ పై పడేశారు. గుర్తుతెలియని దుండగులు ఓ మహిళను చంపి, మృతదేహాన్ని సంచిలో కట్టారు. ఆ తర్వాత ఆటోలో ఆ సంచిని తీసుకొని వచ్చి చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్‌ ఫామ్ పై పడేశారు. రక్తంతో తడిచిన ఆ సంచిని చూసిన స్థానికులు.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంచిలో శవాన్ని చూసి షాకయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు. మహిళ వయసు 30 నుంచి 40 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు అంచనా వేశారు. ఘటన స్థలంలో నుంచి సీసీటీవీ ఫుటేజ్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. డాగ్‌స్క్వాడ్ తో నిందితుల కోసం గాలింపులు చేపట్టారు.


Tags

Related News

Car Accident: టిప్పర్‌,కారు ఢీ స్పాట్‌లోనే ఏడుగురు..

Harassment case: కంత్రి బాబాయ్.. అర్థరాత్రి కూతురి వరస అమ్మాయికి అలాంటి ఫొటోలు

Cockroach in Biryani: బిర్యానీలో బొద్దింక.. పట్టించుకోని రెస్టారెంట్ యాజమాన్యం

Road Accident: గుడిలోకి దూసుకెళ్లి ట్యాంకర్‌ స్పాట్ లోనే..

 Doctors Fight : ఆస్పత్రిలో కొట్టుకున్న వైద్యులు.. వీడియో వైరల్

Andhra Pradesh: దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు 15 వేల సహాయం – వాహన మిత్ర పథకం ప్రారంభం

Attack on student: అల్లరి చేస్తోందని.. విద్యార్థిని పుర్రె పగిలేలా కొట్టిన టీచర్

Big Stories

×