BigTV English
Advertisement

Hyderabad News: సంచిలో మహిళ శవం.. చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో కలకలం

Hyderabad News: సంచిలో మహిళ శవం.. చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో కలకలం


Hyderabad: హైదరాబాద్ నగరంలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళను చంపి ఏకంగా రైల్వే ప్లాట్‌ ఫామ్ పై పడేశారు. గుర్తుతెలియని దుండగులు ఓ మహిళను చంపి, మృతదేహాన్ని సంచిలో కట్టారు. ఆ తర్వాత ఆటోలో ఆ సంచిని తీసుకొని వచ్చి చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్‌ ఫామ్ పై పడేశారు. రక్తంతో తడిచిన ఆ సంచిని చూసిన స్థానికులు.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంచిలో శవాన్ని చూసి షాకయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు. మహిళ వయసు 30 నుంచి 40 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు అంచనా వేశారు. ఘటన స్థలంలో నుంచి సీసీటీవీ ఫుటేజ్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. డాగ్‌స్క్వాడ్ తో నిందితుల కోసం గాలింపులు చేపట్టారు.


Tags

Related News

Constable suicide: బెట్టింగ్‌ యాప్‌కు కానిస్టేబుల్ బలి

Siddhi Buddhi Kalyanam: బిగ్ టీవీ కార్తీక దీపోత్సవం లైవ్

Road Accident: ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. మహిళకు తీవ్ర గాయాలు

Road Accident: బాపట్లలో ఘోరం.. లారీ–కారు ఢీ.. ఆరుగురు స్పాట్!

Sri Charani: ప్రపంచ క్రికెట్‌లో మెరిసిన.. కడప ఆణిముత్యం శ్రీ చరణి

Vidadala Rajini: ఉద్యోగాలన్నారు..మోసం చేశారు.. రజినిపై కంప్లైంట్‌

Visakhapatnam: విశాఖలో డ్రగ్స్ కలకలం..అడ్డంగా బుక్కయిన వైసీపీ కొండా రెడ్డి

Indian Woman: USలో అడ్డంగా దొరికిపోయిన భారతీయ విద్యార్థిని

Big Stories

×