E-Paper
Advertisement

Hyderabad News: సంచిలో మహిళ శవం.. చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో కలకలం

Hyderabad News: సంచిలో మహిళ శవం.. చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో కలకలం
Advertisement

Hyderabad: హైదరాబాద్ నగరంలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళను చంపి ఏకంగా రైల్వే ప్లాట్‌ ఫామ్ పై పడేశారు. గుర్తుతెలియని దుండగులు ఓ మహిళను చంపి, మృతదేహాన్ని సంచిలో కట్టారు. ఆ తర్వాత ఆటోలో ఆ సంచిని తీసుకొని వచ్చి చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్‌ ఫామ్ పై పడేశారు. రక్తంతో తడిచిన ఆ సంచిని చూసిన స్థానికులు.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంచిలో శవాన్ని చూసి షాకయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు. మహిళ వయసు 30 నుంచి 40 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు అంచనా వేశారు. ఘటన స్థలంలో నుంచి సీసీటీవీ ఫుటేజ్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. డాగ్‌స్క్వాడ్ తో నిందితుల కోసం గాలింపులు చేపట్టారు.

Tags

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×