E-Paper
Advertisement

Bheema Rayudu: బొలెరో ఢీకొని సర్పంచ్ మృతి.. హత్యా? ప్రమాదమా?

Bheema Rayudu: బొలెరో ఢీకొని సర్పంచ్ మృతి.. హత్యా? ప్రమాదమా?
Advertisement

Bheema Rayudu: జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం నందిన్నె గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో నందిన్నె గ్రామ మాజీ సర్పంచ్ భీమా రాయుడు మృతి చెందాడు. గద్వాల నుంచి నందిన్నెకు వస్తుండగా జాంపల్లి వద్ద వెనుక నుంచి వచ్చిన బొలెరో వాహనం బైక్‌ను డీ కొట్టింది. సుమారు 250 మీటర్లు ఈడ్చుకెళ్లడంతో భీమా రాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం పై భీమా రాయుడు కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ, సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ ముందు ఉండడంతో కక్ష పూరిత హత్య అయ్యి ఉండొచ్చని ఆరోపిస్తున్నారు. ఘటన అనంతరం బొలెరో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. భీమా రాయుడు మృతితో గ్రామంలో ఉద్రిక్తత పెరగడంతో భద్రతా ఏర్పాట్లు చేశారు.

Advertisement

 

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×