BigTV English
Advertisement

RTC Bus Fire Accident: ఆర్టీసీ బస్సులో మంటలు.. డ్రైవర్ వెంటనే ఏం చేశాడంటే?

RTC Bus Fire Accident: ఆర్టీసీ బస్సులో మంటలు.. డ్రైవర్ వెంటనే ఏం చేశాడంటే?


RTC Bus Fire Accident: పార్వతీపురం మన్యం జిల్లాలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఒరిస్సాకి చెందిన ఆర్టీసీ బస్సు విశాఖ నుంచి జైపూర్ వెళ్తున్న క్రమంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను కిందికి దింపాడు. ఈ ఘటనలో ఎవరికీ హాని జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్దమైంది. స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Car Fire Accident: మరో ఘోర ప్రమాదం.. హైవేపై కారు దగ్ధం

Drugs: డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో యువకుడు..

Nalgonda Medical College: కాబోయే డాక్టర్లు ఇదేం పని..

Express Train Incident: ట్రైన్ చక్రాలకు నిప్పు.. ఒక్కసారిగా అందరూ పొలాల్లోకి దూకి..

Anantapur: RTC బస్సు ప్రమాదం.. పంట పొలాల్లోకి దూసుకెళ్లి..

Road Accident: డివైడర్‌ను ఢీ కొట్టి.. స్పాట్లోనే ఇద్దరు..

Karimnagar: కరీంనగర్‌ జిల్లాలో కన్న కూతురిని కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు, ఎందుకంటే?

Big Stories

×