BigTV English

Fire Accident : తిరుపతిలో కాలి బూడిదైన ప్రైవేట్ బస్సు.. 22 మంది ప్రయాణికులు సురక్షితం

Fire Accident : తిరుపతిలో కాలి బూడిదైన ప్రైవేట్ బస్సు.. 22 మంది ప్రయాణికులు సురక్షితం
Advertisement


Fire Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెన్నే పల్లి జాతీయ రహదారిపై నెల్లూరు నుంచి బెంగళూరు వైపుగా ఓ ప్రైవేట్ బస్సు ప్రయాణిస్తుంది. బస్సులో ఏసీ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన ప్రయాణికులు బస్సు నుండి కిందికి దిగారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Ap News:ఉమ్మడి నెల్లూరు, కృష్ణ జిల్లాల్లో భారీ వర్షాలు.. జలమయంగా మారిన రోడ్లు

Riyaz Encounter: రియాజ్ ఎన్‌కౌంటర్.. హాస్పిటల్‌లో ఏం జరిగింది?

Crime News: నల్గొండలో విషాదం .. ఇద్దరు పిల్లలను చంపి.. తల్లి ఉరి

Road Accident: టిప్పర్ ఢీ కొని.. స్పాట్‌లో తల్లికూతుళ్లు మృతి

Visakhapatnam: నిద్ర మత్తులో డ్రైవర్.. కొబ్బరి అమ్మే మహిళ పైకి లారీ

Garib Rath Express: తగలబడ్డ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్.. తృటిలో తప్పిన ప్రాణనష్టం

Pak vs Afghan: ఆఫ్ఘన్ క్రికెటర్లపై పాక్ దాడి.. ముగ్గురు క్రికెటర్లు మృతి

Big Stories

×