E-Paper
Advertisement

Fire Accident : తిరుపతిలో కాలి బూడిదైన ప్రైవేట్ బస్సు.. 22 మంది ప్రయాణికులు సురక్షితం

Fire Accident : తిరుపతిలో కాలి బూడిదైన ప్రైవేట్ బస్సు.. 22 మంది ప్రయాణికులు సురక్షితం

Fire Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెన్నే పల్లి జాతీయ రహదారిపై నెల్లూరు నుంచి బెంగళూరు వైపుగా ఓ ప్రైవేట్ బస్సు ప్రయాణిస్తుంది. బస్సులో ఏసీ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన ప్రయాణికులు బస్సు నుండి కిందికి దిగారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

Big Stories

×