E-Paper
Advertisement

Fire Accident : తిరుపతిలో కాలి బూడిదైన ప్రైవేట్ బస్సు.. 22 మంది ప్రయాణికులు సురక్షితం

Fire Accident : తిరుపతిలో కాలి బూడిదైన ప్రైవేట్ బస్సు.. 22 మంది ప్రయాణికులు సురక్షితం
Advertisement

Fire Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెన్నే పల్లి జాతీయ రహదారిపై నెల్లూరు నుంచి బెంగళూరు వైపుగా ఓ ప్రైవేట్ బస్సు ప్రయాణిస్తుంది. బస్సులో ఏసీ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన ప్రయాణికులు బస్సు నుండి కిందికి దిగారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×