E-Paper
Advertisement

Mahbubnagar: తమ్ముడి ప్రేమకు అన్న బలి.. మాట్లాడటానికి పిలిచి..

Mahbubnagar: తమ్ముడి ప్రేమకు అన్న బలి.. మాట్లాడటానికి పిలిచి..
Advertisement

 Mahbubnagar:  తమ్ముడి ప్రేమకు అన్న బలైపోయాడు. మహబూబ్‌నగర్ జిల్లాలో 3 రోజుల క్రితం కిడ్నాపైన కేసును ఛేదించిన పోలీసులు ఒక మృతదేహాన్ని గుర్తించారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లికి చెందిన చంద్రశేఖర్‌ను మూడు రోజుల క్రితం కిడ్నాప్ చేసి హత్య చేశారు. ప్రేమ వివాహమే హత్యకు ప్రత్యేక ప్రధాన కారణంగా గుర్తించారు.ఎల్లంపల్లికి చెందిన భవానిని ప్రేమించి అమ్మాయితో పరారయ్యాడు చంద్రశేఖర్‌. ఆగ్రహంతో చంద్రశేఖర్ అన్న రాజశేఖర్‌ను అమ్మాయి తండ్రి కిడ్నాప్ చేశారు. తన భర్త కనిపించడం లేదని ఆ వ్యక్తి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. సరిగ్గా 3 రోజుల తర్వాత మహబూబ్‌నగర్ జిల్లా నవాపేటలో రాజశేఖర్ మృతదేహం లభ్యమైంది. ఆనవాళ్లు దొరకకుండా పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×